అన్వేషించండి

Rahul Gandhi: రాహుల్ ఇంకొంత టైమ్ కావాలని అడిగారు, నోటీసులైతే ఇచ్చాం - ఢిల్లీ పోలీసులు

Rahul Gandhi: శ్రీనగర్ వ్యాఖ్యలపై వివరాలు ఇచ్చేందుకు రాహుల్ మరికొంత సమయం కోరినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

Rahul Gandhi:

పోలీసుల విచారణ 

శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్రలో రాహుల్ వ్యాఖ్యలపై విచారణ పూర్తి చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా దీనిపై స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు రాహుల్ మరి కొంత సమయం అడిగినట్టు వివరించారు. జోడో యాత్రలో ఎంతో మందిని కలిశానని, ఎవరు ఏం చెప్పారో గుర్తు చేసుకోవడానికి సమయం కావాలని కోరినట్టు వెల్లడించారు. 

"రాహుల్ గాంధీతో సమావేశమయ్యాం. మేం అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాచారం ఇవ్వడానికి మరి కొంత సమయం కావాలని అడిగారు. ప్రస్తుతానికి మేం ఆయనకు నోటీసులు జారీ చేశాం. ఆ నోటీసులకు ఆయన అంగీకరించారు. ఒకవేళ మరోసారి ప్రశ్నించాల్సి వస్తే మేం అందుకు అనుగుణంగానే నడుచుకుంటాం. భారత్ జోడో యాత్రలో ఎంతో మందిని కలిశానని రాహుల్ చెప్పారు. మేం అడిగిన వివరాలను తప్పకుండా ఇస్తానని అన్నారు. ఆ తరవాతే మా ప్రొసీడింగ్స్‌ కొనసాగుతాయి"

- సాగర్ ప్రీత్ హుడా, ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్

కాంగ్రెస్ ఆగ్రహం..

దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాలతోనే ఢిల్లీ పోలీసులు రాహుల్ ఇంటికి వచ్చారని మండి పడింది. అమిత్‌ షా ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ ఆరోపించారు. ఈ విచారణ పూర్తైన వెంటనే  రాహుల్ తన ఇంటి నుంచి వెళ్లిపోయారు. మీడియా ఆయనను ప్రశ్నించేందుకు ప్రయత్నించినా...ఆగలేదు. 

"అమిత్‌ షా ఆదేశాలివ్వకుండా ఇదంతా జరిగేదే కాదు. ఏ కారణం లేకుండా పోలీసులు ఇలా రాహుల్ ఇంటికి ఎందుకు వచ్చారు? ఇప్పటికే నోటీసులు ఇచ్చారని రాహుల్ చెప్పారు. అందుకు సమాధానం ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. అయినా పోలీసులు లోపలకు వచ్చారు"

- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget