అన్వేషించండి

Raghuramakrishna Raju: ఆ తీర్పునకు కనీసం ఆర్నెల్లు! బాబు క్వాష్ పిటిషన్‌పై రఘురామ వ్యాఖ్యలు

MP Raghuramakrishna Raju: సుప్రీంకోర్టు తాజా నిర్ణయంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. క్వాష్ పిటిషన్ లో నిర్ణయం వెలువరించిన ఇద్దరు జడ్జిలు వేర్వేరు అభిప్రాయాలు వెలిబుచ్చారని అన్నారు.

Skill Development case: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో గతేడాది దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సీజేఐ బెంచ్‌కు రిఫర్ అయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్వాష్ పిటిషన్ లో నిర్ణయం వెలువరించిన ఇద్దరు జడ్జిలు వేర్వేరు అభిప్రాయాలు వెలిబుచ్చారని అన్నారు. ఈ చంద్రబాబు కేసులో 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టంగా చెప్పారని.. మరో న్యాయమూర్తి ద్వివేది మాత్రం ఆ సెక్షన్ వర్తించబోదని అన్నారని గుర్తు చేశారు. దీంతో ఈ కేసు తేల్చడానికి ద్విసభ్య ధర్మాసనం.. సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించిందని చెప్పారు.

ఇకపై త్రిసభ్య ధర్మాసనం ఎంత వేగంగా వాదనలు విన్నప్పటికీ తీర్పు రావడానికి మరో 6 నెలల సమయం పడుతుందని ఎంపీ రఘురామ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి.. ఇప్పటికిప్పుడు ఆయనకు ఇబ్బంది ఏమీ కలగదని అన్నారు. రాబోయే రోజుల్లో అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిద్దామని అన్నారు. బెబ్బులిపులి సినిమాలో కోర్టు కోర్టుకు తీర్పు మారుతుందని డైలాగ్ ఉన్నట్లుగా కోర్టు తీర్పులు ధర్మాసనాలను బట్టి మారిపోతూ ఉంటాయని అన్నారు. చంద్రబాబుకు ఇప్పుడు ఏ అడ్డంకులు లేకపోవడంతో ఎన్నికలకు హుషారుగా వెళ్తారని అన్నారు. పూర్తిస్థాయి తీర్పు వస్తే బావుండేదని ఎంపీ రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget