అన్వేషించండి

PM Modi to Rishi Sunak: రిషి సునాక్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని,నీరవ్ మోదీపై ఆసక్తికర చర్చ!

PM Modi to Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి మాట్లాడారు.

PM Modi to Rishi Sunak:


ద్వైపాక్షిక అంశాల చర్చ 

ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పలు ద్వైపాక్షిక అంశాలు ప్రస్తావించారు. ఖలిస్థాన్ వేర్పాటు వాదుల ఉద్యమంపైనా చర్చించారు. ఇటీవలే లండన్‌లోని ఇండియన్ ఎంబసీపై ఉన్న భారత దేశ త్రివర్ణ పతాకాన్ని తొలగించిన ఘటన సంచలనమైంది. ఖలిస్థాన్ ఉద్యమకారులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనను భారత్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆ తరవాత రిషి సునాక్‌తో ప్రధాని మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి. భారతీయుల భద్రతకు భరోసా ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్విటర్ వేదికగా పోస్ట్‌లు చేసింది. 

"ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రస్తావించారు. యాంటీ ఇండియా ఉద్యమాలపైనా ఆరా తీశారు. అలాంటి వేర్పాటు వాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని సునాక్‌ను కోరారు. దీనిపై సునాక్ సానుకూలంగా స్పందిచారు. ఇండియన్ హై కమిషన్‌పై జరిగిన దాడిని ఖండించారు. ఇండియన్ కమిషన్‌తో పాటు అందులో పని చేసే సిబ్బంది భద్రతకు భరోసా ఇచ్చారు"

- ప్రధాని మోదీ కార్యాలయం

నీరవ్ మోదీ ప్రస్తావన..

భారత్‌లో కోట్ల కొల్లగొట్టి లండన్‌కు పారిపోయిన నీరవ్ మోదీని అప్పగించే విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. అలాంటి వాళ్లను సహించకుండా వెంటనే భారత్‌కు పంపాలని కోరారు. నిజానికి ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే మాట్లాడుకోవాల్సి ఉంది. రెండు దేశాల మధ్య Free Trade Agreement (FTA) జరగాల్సి ఉంది. అయితే...ఇండియన్ కమిషన్‌పై ఖలిస్థాన్ వేర్పాటువాదులు దాడి చేసినప్పటికీ యూకే ప్రభుత్వం పెద్దగా స్పందించలేదన్న అసహనంతో ఉంది భారత్. అందుకే...రిషి సునాక్‌తో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని లండన్ మీడియా వెల్లడించింది. కానీ...ఇందులో నిజం లేదని భారత్ తేల్చి చెప్పింది. త్వరలోనే ఈ ఒప్పందం కుదురుతుందని తెలిపింది. IndiaUK Roadmap 2030పై ఇద్దరు నేతలూ చర్చించినట్టు భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న G20 సమావేశానికీ రిషి సునాక్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారని తెలిపింది. బీబీసీపై ఈడీ కేసు నమోదు చేయడంపైనా ప్రస్తావించినట్టు సమాచారం. 

Also Read: Asad Ahmed Encounter: పాకిస్థాన్‌నూ భయపెడుతున్న సీఎం యోగి, అసద్ ఎన్‌కౌంటర్‌తో వార్నింగ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
Embed widget