అన్వేషించండి

PM Modi: ఇటలీ పర్యటన ముగించుకుని భారత్‌కి మోదీ, G7 సదస్సుపై కీలక వ్యాఖ్యలు

G7 Summit Updates in Telugu: ఇటలీలో జరిగిన G7 సదస్సులో పాల్గొన్న మోదీ ఆ పర్యటన ముగించుకుని భారత్‌కి వచ్చారు.

PM Modi at G7 Summit: ప్రధాని నరేంద్ర ఇటలీ పర్యటన ముగించుకుని భారత్‌కి వచ్చారు. G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ఆయన ఆ సమ్మిట్‌ ముగించుకుని ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు దేశాధినేతలతో కలిసి రకరకాల అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ఇటలీ ఇచ్చిన ఆతిథ్యానికి థాంక్స్ చెప్పారు. G7 సదస్సు చివరి రోజుని దేశాల అధినేతలంతా సద్వినియోగపరుచుకున్నారని స్పష్టం చేశారు. రాబోయే తరాలకు గొప్ప భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో అందరూ చర్చలు జరిపారని వివరించారు. 

"G7 సదస్సుని అన్ని దేశాల అధినేతలు సద్వినియోగపరుచుకున్నారు. వారందరితోనూ పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. అంతర్జాతీయ సమాజానికి అవసరమైన, రాబోయే తరాలకు మంచి భవిష్యత్‌ అందించాలన్న లక్ష్యంతో చర్చలు జరిపాం. ఇటలీ ఇచ్చిన ఆతిథ్యం చాలా గొప్పగా ఉంది. అందుకు నా మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను"

- ప్రధాని మోదీ 

కొత్త టెక్నాలజీలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పైనా ఈ సదస్సులో చర్చలు జరిగాయి. గ్లోబల్ సౌత్‌ నినాదాన్ని వినిపిస్తున్న భారత్‌కి అవసరమైనా సాయం అందించేందుకు G7 దేశాలు ఆసక్తి చూపించాయి. ఇదే సమయంలో AI టెక్నాలజీని భారత్ ఎలా వినియోగిస్తోందో మిగతా దేశాలు ఆరా తీశాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ టెక్నాలజీని కొంత వరకూ వినియోగించారు. దీనిపై G7 దేశాలు వివరాలు అడిగి తెలుసుకున్నాయి. అయితే..ఈ టెక్నాలజీని సరైన విధంగా వాడుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయా దేశాల అధినేతలు. AI for All అనే నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ టెక్నాలజీకి సంబంధించి  National Strategy ని తయారు చేయడంలో భారత్ ఎప్పటికీ ముందుంటుందని మోదీ స్పష్టం చేశారు. చాలా రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రస్తావిస్తున్నారు మోదీ. సరైన వ్యక్తుల చేతుల్లో ఈ టెక్నాలజీ ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని స్పష్టం చేశారు. కానీ ఈ సాంకేతికత దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వెల్లడించారు. ఇదే విషయాన్ని G7 సదస్సులోనూ ప్రస్తావించారు. అందుకే ప్రత్యేకంగా దీనిపై ఓ వ్యూహాన్ని తయారు చేసుకుని ఆ మేరకు నడుచుకోవాలని సూచిస్తున్నారు. 

 

Also Read: Petrol Price Hike: వాహనదారులకు షాక్, భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు - అదనంగా రూ.3 బాదుడు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
Embed widget