అన్వేషించండి

PM Modi: ఇటలీ పర్యటన ముగించుకుని భారత్‌కి మోదీ, G7 సదస్సుపై కీలక వ్యాఖ్యలు

G7 Summit Updates in Telugu: ఇటలీలో జరిగిన G7 సదస్సులో పాల్గొన్న మోదీ ఆ పర్యటన ముగించుకుని భారత్‌కి వచ్చారు.

PM Modi at G7 Summit: ప్రధాని నరేంద్ర ఇటలీ పర్యటన ముగించుకుని భారత్‌కి వచ్చారు. G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ఆయన ఆ సమ్మిట్‌ ముగించుకుని ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు దేశాధినేతలతో కలిసి రకరకాల అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ఇటలీ ఇచ్చిన ఆతిథ్యానికి థాంక్స్ చెప్పారు. G7 సదస్సు చివరి రోజుని దేశాల అధినేతలంతా సద్వినియోగపరుచుకున్నారని స్పష్టం చేశారు. రాబోయే తరాలకు గొప్ప భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో అందరూ చర్చలు జరిపారని వివరించారు. 

"G7 సదస్సుని అన్ని దేశాల అధినేతలు సద్వినియోగపరుచుకున్నారు. వారందరితోనూ పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. అంతర్జాతీయ సమాజానికి అవసరమైన, రాబోయే తరాలకు మంచి భవిష్యత్‌ అందించాలన్న లక్ష్యంతో చర్చలు జరిపాం. ఇటలీ ఇచ్చిన ఆతిథ్యం చాలా గొప్పగా ఉంది. అందుకు నా మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను"

- ప్రధాని మోదీ 

కొత్త టెక్నాలజీలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పైనా ఈ సదస్సులో చర్చలు జరిగాయి. గ్లోబల్ సౌత్‌ నినాదాన్ని వినిపిస్తున్న భారత్‌కి అవసరమైనా సాయం అందించేందుకు G7 దేశాలు ఆసక్తి చూపించాయి. ఇదే సమయంలో AI టెక్నాలజీని భారత్ ఎలా వినియోగిస్తోందో మిగతా దేశాలు ఆరా తీశాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ టెక్నాలజీని కొంత వరకూ వినియోగించారు. దీనిపై G7 దేశాలు వివరాలు అడిగి తెలుసుకున్నాయి. అయితే..ఈ టెక్నాలజీని సరైన విధంగా వాడుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయా దేశాల అధినేతలు. AI for All అనే నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ టెక్నాలజీకి సంబంధించి  National Strategy ని తయారు చేయడంలో భారత్ ఎప్పటికీ ముందుంటుందని మోదీ స్పష్టం చేశారు. చాలా రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రస్తావిస్తున్నారు మోదీ. సరైన వ్యక్తుల చేతుల్లో ఈ టెక్నాలజీ ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని స్పష్టం చేశారు. కానీ ఈ సాంకేతికత దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వెల్లడించారు. ఇదే విషయాన్ని G7 సదస్సులోనూ ప్రస్తావించారు. అందుకే ప్రత్యేకంగా దీనిపై ఓ వ్యూహాన్ని తయారు చేసుకుని ఆ మేరకు నడుచుకోవాలని సూచిస్తున్నారు. 

 

Also Read: Petrol Price Hike: వాహనదారులకు షాక్, భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు - అదనంగా రూ.3 బాదుడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Satya Kumar: ‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
Sirpur Politics: తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.