అన్వేషించండి

వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేశారు, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి - మన్మోహన్ సింగ్‌పై ప్రధాని ప్రశంసలు

PM Modi: పదవీ కాలం ముగిసిన రాజ్యసభ ఎంపీలకు వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు.

PM Modi lauds Manmohan Singh: రాజ్యసభలో పదవీ కాలం ముగిసిన ఎంపీలకు వీడ్కోలు పలుకుతూ కీలక ప్రసంగం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. వీల్‌చైర్‌లో నుంచి పరిపాలన అందించారని కొనియాడారు. 

"సభలో ఓటింగ్ జరిగినప్పుడు ట్రెజరీ బెంచ్‌ గెలుస్తుందని తెలిసినా మన్మోహన్ సింగ్ వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేశారు. తన బాధ్యతల పట్ల ఆయన ఎంత కచ్చితంగా ఉంటారో చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణ. వీల్‌చైర్‌లో ఉండే ఆయన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. ఇవాళ ఆయనను కచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అన్ని ఏళ్ల పాటు దేశానికి ఎనలేని సేవలు అందించారు. దేశాన్ని ఆయన నడిపించిన తీరు ప్రశంసనీయం. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని, మాకు మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను"

- ప్రధాని నరేంద్ర మోదీ 

ఆరుసార్లు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన మన్మోహన్ సింగ్ దేశానికి 13వ ప్రధానిగానూ బాధ్యతలు చేపట్టారు. 2004-14 వరకూ పదేళ్ల పాటు ఆయన అదే పదవిలో ఉన్నారు. 1982-1985 మధ్య కాలంలో పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ పని చేశారు. RBI గవర్నర్‌గానూ బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం సభలో కీలక బిల్లుని ప్రవేశపెట్టింది. ఢిల్లీ పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఈ బిల్లుపై చర్చ జరిగిన సమయంలో మన్మోహన్ సింగ్‌ వీల్‌చైర్‌లో హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ ఆయన వీల్‌చైర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆనందం వ్యక్తం చేశారు. మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 

"మన్మోహన్ సింగ్‌ ఎన్నో మంచి పనులు చేశారు. ప్రధాని మోదీ ఆయనను ప్రశంసించడం చాలా సంతోషం. ప్రధానికి ధన్యవాదాలు. మంచిని పొగడాలి...చెడుని విమర్శించాలి. సభ ఇలా జరగాలని కోరుకుంటున్నాను"

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match HighLights IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ పై 9వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీPBKS vs RCB Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamMI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Odela 3: 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
EX MP GV Harsha kumar: చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ సర్కార్ 1000 రెట్లు బెటర్ - మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ సర్కార్ 1000 రెట్లు బెటర్ - మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆగ్రహం
Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Embed widget