అన్వేషించండి

శ్రీనగర్‌లో ప్రధాని మోదీ పర్యటన, ఆర్టికల్ 370 రద్దు తరవాత కశ్మీర్‌కి తొలిసారి

PM Modi Srinagar Visit: ఆర్టికల్ 370 రద్దు తరవాత ప్రధాని మోదీ తొలిసారి కశ్మీర్‌లో పర్యటించనున్నారు.

PM Modi Srinagar Visit: ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఆర్టికల్ 370 రద్దు తరవాత ప్రధాని జమ్ముకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. పైగా లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన పర్యటిస్తుండడం ఇంకాస్త ఆసక్తి పెంచుతోంది. 2019 తరవాత ఆయన ఇక్కడ భారీ ర్యాలీ కూడా చేపట్టనున్నారు. బక్షీ స్టేడియంలో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు బీజేపీ అంతా సిద్ధం చేసింది. వేలాది మంది పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగింది. శ్రీనగర్ అంతా భద్రతా వలయంలో ఉంది. సభకి ప్రజల్ని తరలించేందుకు 1,100 మేర బస్సులు సిద్ధం చేశారు. శ్రీనగర్‌లోని ఓ స్కూల్ తరపున 100 బస్‌లు అందజేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు కావడం వల్ల ఈ ర్యాలీని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది బీజేపీ. ముందు నుంచి హైకమాండ్ ఒకటే విషయం చెబుతోంది. ఆర్టికల్ 370 రద్దు చేశాం కాబట్టి....ఆ నిర్ణయానికి ఫలితంగా కచ్చితంగా తాము 370 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సభకి కనీసం 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి ఎజెండాతో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. 

"జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పరిశ్రమలు వస్తున్నాయి. ఇక్కడి యువతకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అవినీతి, లంచగొండితనం అంతా అంతమైపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెబుతారో అని ఆసక్తిగా వినడానికి లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు. కనీసం 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం"

- తరుణ్ చుగ్, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ 

జమ్ములోని రకరకాల జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. వాళ్లు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు సిద్ధం చేశారు. అన్ని చోట్లా భద్రతా బలగాలు తనిఖీలు చేపడుతున్నాయి. పాస్‌లు ఉంటేనే కొంతమందిని అనుమతిస్తున్నారు. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలూ విధించారు. ప్రధాని మోదీ పర్యటన కారణంగా కొన్ని స్కూల్స్‌లో పరీక్షల్ని పోస్ట్‌పోన్ చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
Kakinada Fire Cracker Explosion: బాణసంచా పేలుడు బాధితుల్ని ఆస్పత్రిలో పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్
బాణసంచా పేలుడు బాధితుల్ని ఆస్పత్రిలో పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
Embed widget