అన్వేషించండి

శ్రీనగర్‌లో ప్రధాని మోదీ పర్యటన, ఆర్టికల్ 370 రద్దు తరవాత కశ్మీర్‌కి తొలిసారి

PM Modi Srinagar Visit: ఆర్టికల్ 370 రద్దు తరవాత ప్రధాని మోదీ తొలిసారి కశ్మీర్‌లో పర్యటించనున్నారు.

PM Modi Srinagar Visit: ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఆర్టికల్ 370 రద్దు తరవాత ప్రధాని జమ్ముకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. పైగా లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన పర్యటిస్తుండడం ఇంకాస్త ఆసక్తి పెంచుతోంది. 2019 తరవాత ఆయన ఇక్కడ భారీ ర్యాలీ కూడా చేపట్టనున్నారు. బక్షీ స్టేడియంలో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు బీజేపీ అంతా సిద్ధం చేసింది. వేలాది మంది పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగింది. శ్రీనగర్ అంతా భద్రతా వలయంలో ఉంది. సభకి ప్రజల్ని తరలించేందుకు 1,100 మేర బస్సులు సిద్ధం చేశారు. శ్రీనగర్‌లోని ఓ స్కూల్ తరపున 100 బస్‌లు అందజేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు కావడం వల్ల ఈ ర్యాలీని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది బీజేపీ. ముందు నుంచి హైకమాండ్ ఒకటే విషయం చెబుతోంది. ఆర్టికల్ 370 రద్దు చేశాం కాబట్టి....ఆ నిర్ణయానికి ఫలితంగా కచ్చితంగా తాము 370 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సభకి కనీసం 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి ఎజెండాతో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. 

"జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పరిశ్రమలు వస్తున్నాయి. ఇక్కడి యువతకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అవినీతి, లంచగొండితనం అంతా అంతమైపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెబుతారో అని ఆసక్తిగా వినడానికి లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు. కనీసం 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం"

- తరుణ్ చుగ్, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ 

జమ్ములోని రకరకాల జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. వాళ్లు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు సిద్ధం చేశారు. అన్ని చోట్లా భద్రతా బలగాలు తనిఖీలు చేపడుతున్నాయి. పాస్‌లు ఉంటేనే కొంతమందిని అనుమతిస్తున్నారు. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలూ విధించారు. ప్రధాని మోదీ పర్యటన కారణంగా కొన్ని స్కూల్స్‌లో పరీక్షల్ని పోస్ట్‌పోన్ చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Earthquake: విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
ABP Desam Top 10, 12 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 12 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget