అన్వేషించండి

Pakistan in Danger: పాకిస్తాన్ ప్రజల్లో భయం - బ్యాంకుల్లో డబ్బులు డ్రా - స్టాక్ మార్కెట్లు క్రాష్

Pak Banks: ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్తాన్ ప్రజల్లో పానిక్ ఏర్పడింది. అందరూ బ్యాంకుల్లో డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. షేర్లు అమ్మేసుకుంటున్నారు.

Panic among the people of Pakistan: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్తాన్ ప్రజల్లో ఓ రకమైన పానిక్ ఏర్పడింది. బ్యాంకుల్లో డబ్బులు ఉంటే తర్వాత తీసుకోవడం కష్టమని అందరూ డ్రా చేసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో షేర్లు అమ్మేస్తున్నారు. భారత్ ఉగ్ర క్యాంపులపై ఎటాక్ తర్వాత   పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (PSX),  కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ (KSE-100 ఇండెక్స్) భారీ నష్టాలను చవిచూసింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పాకిస్తాన్ ,  పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది, 

 మే 7, 2025న, కరాచీ స్టాక్ ఎక్సేంజ్  KSE-100 ఇండెక్స్ 6,272 పాయింట్లు  సుమారు 5.5% నుండి 6 శాతం క్షీణించి, 107,296.64 స్థాయికి పడిపోయింది. ఇది మంగళవారం ముగింపు స్థాయి 113,568.51తో పోలిస్తే గణనీయమైన తగ్గిపోయింది.    దాడులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించాయి. ఇది ఇప్పటికే అస్థిర రాజకీయ పరిస్థితి, IMF రుణాలపై ఆధారపడటం వంటి కారణాలతో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారింది.  

 
స్టాక్ మార్కెట్ క్రాష్ , భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల బ్యాంకులలో వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. తమ డబ్బుల్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. దాంతో పాకిస్తాన్ ప్రజలు డ్రా చేసే మొత్తంగా ఆంక్షలు విధించారు.  

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే IMF రుణంపై ఆధారపడి ఉంది. ఈ దాడుల తర్వాత యుద్ధం జరిగితే IMF , వరల్డ్ బ్యాంక్ నుండి సహాయం ఆగిపోయే అవకాశం ఉంది.   మార్కెట్ క్రాష్ విదేశీ మారక రిజర్వులపై ఒత్తిడిని పెంచాయి, ఇది  స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ పై ప్రభావం చూపడంఖాయంకా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2021 తర్వాత అతిపెద్ద రోజువారీ పతనాన్ని చవిచూసింది, KSE-100 ఇండెక్స్ 6% వరకు క్షీణించింది, ఇది పెట్టుబడిదారులలో తీవ్ర ఆందోళనను సూచిస్తుంది. బ్యాంకులపై నేరుగా దాడులు జరగకపోయినప్పటికీ, స్టాక్ మార్కెట్ క్రాష్, ఆర్థిక అస్థిరత,   IMF సహాయం ఆగిపోవచ్చనే భయం బ్యాంకింగ్ సెక్టార్‌పై ఒత్తిడిని పెంచాయి.                                   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget