By: ABP Desam | Updated at : 03 Aug 2021 03:46 PM (IST)
అమిత్ షాతో శరద్ పవార్ భేటీ
జాతీయ స్థాయిలో రాజకీయం వేడెక్కుతుంది. ఎన్ సీపీ అధినేత శరద్ పవార్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నేడు భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో శరద్ పవార్.. భాజపా అగ్రనేత అమిత్ షాను కలవడం పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.
అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పవార్ కూతురు భేటీ అయిన కొన్ని గంటలకే ఈ వార్త బయటకు రావడం మరో కీలక పరిణామం. భాజపా కీలక నేతలతో శరద్ పవార్ ఇటీవల వరుసగా భేటీ అవుతున్నారు.
ఈ పరిణామాలు చూస్తే జాతీయ స్థాయి రాజకీయంలో ఎలాంటి మార్పులు రానున్నాయోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మోదీతో భేటీ..
జులై 17న ప్రధాని నరేంద్ర మోదీతో శరద్ పవార్ భేటీ అయ్యారు. అయితే మోదీని కేవలం గౌరవ సూచకంగానే కలిసానని పవార్ అన్నారు. ఆ మీటింగ్ జరిగిన 17 రోజుల తర్వాత నేడు అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో పవార్ కుమార్తె సుప్రియా సూలే పాల్గొన్నారు.
మహారాష్ట్ర సర్కార్ లో టెన్షన్..
NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
Telangana Next CM: సీఎం ఎవరో సోమవారం సీఎల్పీ భేటీలో డిసైడ్ అవుతుంది: డీకే శివకుమార్
ABP Desam Top 10, 3 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Chhattisgarh Election Result 2023: ఛత్తీస్గఢ్లోనూ బీజేపీదే అధికారం, కాంగ్రెస్ ఆశలన్నీ అడియాసలే
Rajasthan Election Results 2023: కాంగ్రెస్ చేజారిన రాజస్థాన్, ఇక్కడా బీజేపీదే ఘన విజయం
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్కు పూనకాలే
/body>