By: ABP Desam | Updated at : 07 Jan 2023 11:18 AM (IST)
విశాఖలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక
ఉత్తరాంధ్ర అభివృద్ధికి యాభై వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. విశాఖలో జరుగుతున్న ఉత్తరాంధ్ర చర్చా వేదికలో పాల్గొన్న ఆయన... సాగునీటి ప్రాజెక్ట్లు, ఆరోగ్యం, విద్యపై మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వల్ల 8 లక్షలల ఎకరాలు సాగులోకి వస్తాయని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదని ఆరోపించారు. వ్యవసాయ ఆధారితమైన అభివృద్ధే ఉత్తరాంధ్రకు కీలకమన్నారు కొణతాల. 14జీవనదులు ఉన్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్జి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోంది ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 15 నుంచి 20శాతం జనాభా ప్రాతిపదికన ఉత్తరాంధ్ర,రాయలసీమకు కేటాయించాలన్నారు.
Newsclick: న్యూస్ క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థా అరెస్ట్
Teachers Transfers: టీచర్ల బదిలీ షెడ్యూలు విడుదల, పదోన్నతులు లేనట్లే!
AIASL: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్లో 323 ఉద్యోగాలు, వాక్ఇన్ తేదీలివే
Hyderabad Crime: ప్రేమ కథ విషాదాంతం - ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య
Harish Rao: సిద్దిపేట్ రైల్వే లైన్ - కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్న మంత్రి హరీష్ రావు
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
/body>