అన్వేషించండి

144 in Kerala: కేరళ అలప్పుజలో 144 సెక్షన్.. గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య

కేరళలో 10 గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారు. దీంతో అలప్పుజలో హైటెన్షన్ నెలకొంది.

కేరళ అలప్పుజలో హై టెన్షన్ నెలకొంది. 10 గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతలు హత్యకు గురికావడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. ఎస్‌డీపీఐ నేత కేఎస్ షా, భాజపా నేత రంజిత్ శ్రీనివాసన్‌ ఇద్దరు హత్యకు గురయ్యారు. దీంతో అలప్పుజలో 144 సెక్షన్ అమలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ అలెగ్జాండర్ తెలిపారు.

ఈ రాజకీయ హత్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. ఈ మేరకు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.

10 గంటల్లో..

శ్రీనివాసన్ (40) ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, భాజపా రాష్ట్ర కమటీ సభ్యుడిగా ఉన్నారు. శ్రీనివాసన్‌ను ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లోనే ఉరితీసి చంపేశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అలప్పుజ నియోజకవర్గంలో భాజపా తరఫున శ్రీనివాసన్‌ పోటీ చేశారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్నారు.

మరో ఘటనలో సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) నేత కేఎస్ ఖాన్‌ తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ కారుతో ఢీ కొట్టి చంపేశారు. గుర్తుతెలియని మూక ఆయనపై దాడి చేసినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే ఖాన్‌ను ఎర్నాకులంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ తీవ్ర గాయాలు కావడంతో ఆయన మృతి చెందారు. ఆయన హత్యలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఉన్నట్లు ఎస్‌డీపీఐ ఆరోపించింది.

144 సెక్షన్..

" ఈ రెండు హత్యాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఒక హత్య నిన్న రాత్రి జరిగింది. మరో హత్య ఈరోజు ఉదయం 6.30కి జరిగింది. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించాం. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నాం. ఈ రెండు హత్యలకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అని కూడా దర్యాప్తు చేస్తున్నాం.                                                            "
-జీ జైదేవ్, అలప్పుజ ఎస్పీ

Also Read: Marriage: పెళ్లిలో రూ.10 లక్షలు డిమాండ్ చేసిన వరుడు.. వీపు విమానం మోత మోగించిన వధువు కుటుంబం

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 7,081 మందికి కరోనా.. 143కు చేరిన ఒమిక్రాన్ కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget