అన్వేషించండి

Gobi Manchurian Ban: కర్ణాటకలో గోబి మంచూరియా, పీచుమిఠాయిపై నిషేధం - కారణమిదే

Gobi Manchurian Ban: కర్ణాటకలో గోబి మంచూరియాపై ప్రభుత్వం నిషేధం విధించింది.

Gobi Manchurian Ban in Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి, గోబీ మంచూరియాలో ఫుడ్ కలర్స్‌ని వినియోగించడంపై నిషేధం విధించింది. Rhodamine-B ఫుడ్ కలరింగ్ ఏజెంట్ వాడకాన్ని నిలిపివేయాలని కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశించింది. నిషేధం విధించిన తరవాత కూడా ఎవరైనా వినియోగిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. Food Safety Act కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. చాలా చోట్ల ఈ ఫుడ్ ఐటమ్స్‌ నాణ్యంగా ఉండడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ కలరింగ్ కారణంగా ఇవి హానికరంగా తయారవుతున్నాయని తెలిపింది. 171 గోబి మంచూరియా శాంపిల్స్ సేకరించి పరీక్షించగా అందులో 64 మాత్రమే ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయని, 106 నమూనాల్లో హానికర రసాయనాలు కనిపించాయని స్పష్టం చేసింది. ఇక 25 కాటన్ క్యాండీ శాంపిల్స్ సేకరించి పరీక్షించగా...15 శాంపిల్స్ ప్రమాదకరంగా ఉన్నాయని తేలింది. ఈ శాంపిల్స్‌లో Rhodamine-1B తో పాటు Sunset Yellow, Carmoisine, Tartrazine లాంటి కృత్రిమ రంగులు ఈ శాంపిల్స్‌లో కనిపించాయని అధికారులు వెల్లడించారు. 

"హోటల్స్, రోడ్డు పక్కనే ఉన్న షాప్‌లతో పాటు మరి కొన్ని చోట్ల నుంచి ఈ శాంపిల్స్‌ని సేకరించాం. వాటిలో చాలా వరకూ ప్రమాదకరంగానే ఉన్నాయి. ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్‌ అందులో కలుపుతున్నారు. రంగురంగులుగా కనిపించేందుకు వీటిని జోడిస్తున్నారు. ఇక నుంచి ఈ కలర్స్‌ కలపడాన్ని నిషేధిస్తున్నాం. ఎవరైనా మళ్లీ ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం"

- దినేశ్ గుండు రావు, కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి

ఇప్పటికే తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో పీచు మిఠాయి ఉత్పత్తి, విక్రయాలపై ఆంక్షలు విధించారు. అందులో కెమికల్స్ ఎక్కువగా కలుపుతున్నారని తెలిసిన వెంటనే నిషేధించారు. ఈ కెమికల్ కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్‌ సేఫ్‌టీ డిపార్ట్‌మెంట్ అధికారులు పీచు మిఠాయి శాంపిల్స్‌ని సేకరించి టెస్ట్‌ చేయగా అందులో హానికర రసాయనాలున్నట్టు తేలింది. త‌మిళ‌నాడు ఆహార భద్రతా శాఖ వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు `రొడమైన్ బి` రసాయం జౌళి రంగానికి సంబంధించిన వృత్తిలో వినియోగిస్తారన్నారు. అంటే దుస్తుల‌ను వివిధ రంగుల్లోకి మార్చేందుకు ఈ ర‌సాయ‌నాన్ని వాడ‌తారు. వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆహారంగా తీసుకోకూడ‌దు. అయితే.. ఈ విష‌యం తెలియ‌క‌.. వీధి వ్యాపారులు ఈ రసాయనాన్ని పీచు మిఠాయిలో వినియోగిస్తున్నారని తెలిపారు. 

సాధార‌ణంగా పీచు మిఠాయి(Peach candy)ని.. పంచ‌దార‌(Sugar)తోనే త‌యారు చేస్తారు. రెండో ప‌దార్థం వినియోగించ‌రు. అయితే.. వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లు ర‌కాల రంగులు(Colours) క‌లుపుతారు. త‌ద్వారా.. పీటు మిఠాయి ఎంతో ఆక‌ర్ష‌ణ‌గా ఉండి.. చూడ‌గానే నోరు ఊరించేలా చేస్తుంది. ఇది తియ్యగా, నోటిలో వేసుకొంటే కరిగిపోయే స్థితి ఉండడంతో పిల్లలు, యువతీ యువకులు వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. పెద్ద‌లు కూడా దీనిని తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. 

Also Read: సిగరెట్‌ల కన్నా బీడీలు 8 రెట్లు ప్రమాదకరం, సంచలన విషయం చెప్పిన నిపుణులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
Embed widget