అన్వేషించండి

Karnataka Assembly Election 2023: మా ఓటమిని అంగీకరిస్తున్నాం, EVMలపై నిందలు వేయం - హిమంత బిశ్వ శర్మ

Karnataka Assembly Election 2023: కర్ణాటకలో బీజేపీ ఓటమిపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు.

Karnataka Assembly Election 2023: 

బీజేపీ ఓటమి..

కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సంబరాలు చేసుకుంటోంది. అటు బీజేపీ మాత్రం ఎందుకిలా జరిగింది అని అనలైజేషన్ మొదలు పెట్టింది. హైకమాండ్‌ కూడా అలెర్ట్ అయ్యింది. ఓటమికి కారణాలు వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఈ ఫలితాలపై స్పందించారు. ఓటమిని అంగీకరిస్తూ ట్వీట్ చేశారు. EVMలపై తప్పు తోసేయకుండా ఆత్మపరిశీలన చేసుకుంటామని చెప్పారు. 

"ప్రజాతీర్పుని మేమెప్పుడైనా గౌరవిస్తాం. ఓటమినైనా సరే స్వీకరిస్తాం. మా ఓటమికి EVMలే కారణమని బ్లేమ్ చేయం. ఇంకెవరో మమ్మల్ని ఓడించారనీ నిందలు వేయం. అందుకు బదులుగా ఎందుకు ఓడిపోయామో ఆత్మపరిశీలన చేసుకుంటాం. బీజేపీ కర్ణాటక ఈ ఓటమిని అంగీకరిస్తుందని భావిస్తున్నాను. అయినా సరే కర్ణాటక ప్రజలకు సేవలందించేందుకు ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటున్నా"

- హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం

పని చేయని మోదీ మ్యాజిక్..

సోనిట్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న హిమంత...ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు. బీజేపీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, ఆ గెలుపుతో పోల్చుకుంటే ఇది సాధారణమే అని అన్నారు. కర్ణాటక ప్రచారంలో స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన శర్మ..రాష్ట్రంలో తమకు ప్రజలు మద్దతునివ్వలేదన్న విషయాన్ని తొందరగానే గ్రహించామని స్పష్టం చేశారు. ఇక కర్ణాటక సీఎం పదవికి బసవరాజు బొమ్మై రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా లాంటి కీలక వ్యక్తులు వచ్చి ప్రచారం చేసినా..బీజేపీకి పరాభవం తప్పలేదు. 136 సీట్లతో కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించింది. కింగ్‌మేకర్‌గా మారుతుందనుకున్న జేడీఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎగ్జిట్  పోల్స్ ముందుగానే బీజేపీ ఓటమిని అంచనా వేశాయి. కానీ...బీజేపీ మాత్రం వాటిని కొట్టిపారేసింది. చివరకు...అనుకున్నదే అయింది. 

బీజేపీ ముక్త్ సౌత్

"కాంగ్రెస్ ముక్త్ భారత్". బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇదే నినాదం వినిపిస్తోంది. రెండు సార్లు కేంద్రంలో వరుసగా అధికారంలోకి వచ్చింది కాషాయ పార్టీ. అయినా...ఈ నినాదాన్ని మాత్రం వదలట్లేదు. బీజేపీ నేతలందరూ ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఇదే స్లోగన్ వినిపిస్తుంటారు. నార్త్‌లో గట్టిగానే క్యాడర్ పెంచుకున్న బీజేపీకి సౌత్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ కనిపించడం లేదు. ఉన్న ఒక్క కర్ణాటకలోనూ అధికారం కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ లీడ్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీజేపీకి గట్టి  కౌంటర్ ఇస్తోంది. "కాంగ్రెస్ ముక్త్ భారత్" స్లోగన్‌కి కౌంటర్‌గా "బీజేపీ ముక్త్ సౌత్" (BJP Mukt South India) నినాదాన్ని ఎత్తుకుంది. ట్విటర్‌లో పెద్ద ఎత్తున ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌లు పెడుతోంది. దక్షిణాది ప్రజలు బీజేపీని రిజెక్ట్ చేస్తున్నారంటూ (BJP Mukt South ) ట్వీట్‌లు చేస్తోంది.

Also Read: Karnataka Next CM: కర్ణాటక సీఎం పదవిపై వీడని ఉత్కంఠ, పోస్టర్లు ఫ్లెక్సీలతో అభిమానుల యుద్ధం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget