అన్వేషించండి

Ram Mandir News: ఇసుకతో అయోధ్య రామ మందిరం, భక్తి చాటుకున్న కళాకారుడు

Ram Mandir with Sand Art: అయోధ్యలో బాల రాముడి రామమందిర విగ్రహ ప్రతిష్ఠ సందర్బంగా ఇసుకతో సైకత శిల్పాన్ని ఓ కళాకారుడు చేపట్టారు.

Karimnagar News: అయోధ్య అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఉత్తరప్రదేశ్ లో రాముడు జన్మించిన జన్మస్థలం. అయితే నేడు (జనవరి 22) అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఓ కళాకారుడు తన భక్తి చాటుకున్నాడు. కరీంనగర్ కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో ఓ శిల్పకళాకారుడు కేవలం ఇసుకతో రెండు రోజులు శ్రమించి సైకత రూపంలో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. దీని గురించి, ఆ సైకతాన్ని నిర్మించిన తీరును కళాకారుడు వెంకటేశ్ ఏబీపీకి వివరించారు. 

అయోధ్యకు అందరూ వెళ్లలేరు కాబట్టే కరీంనగర్ లోని భక్తజనుల కోసం మహాశక్తి ఆలయంలో ఈ సైకత రూపాన్ని తయారు చేశామని చెప్పాడు. ఈ కళ తనకు అలవరడం ఒక అదృష్టంగా భావిస్తున్నా అని అన్నారు. 10 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో రెండు రోజుల వ్యవధిలో మొత్తం ఇసుకతో ఈ అయోధ్య రామాలయ సైకత రూపాన్ని తయారు చేశామని అన్నారు సైకత శిల్పి వెంకటేశ్.

విజయవాడలోనూ..
అయోధ్యలో బాల రాముడి రామమందిర విగ్రహ ప్రతిష్ఠ సందర్బంగా ఇసుకతో సైకత శిల్పాన్ని ఓ కళాకారుడు చేపట్టారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి సమీపంలో చేశారు. మందిర నిర్మాణాలు, రాముడి రూపంతో శిల్పి బాలాజీ వరప్రసాద్ అంతర్జాతీయ సైకత శిల్పి ఆధ్వర్యంలో 30 టన్నుల ఇసుక, ఐదుగురు సభ్యులతో ఉదయం 6 గంటలకు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. గతంలో శిల్పి 8 మంది ముఖ్యమంత్రుల చేతుల మీదుగా అవార్డులను పొంది, 8 జాతీయ స్థాయిలో అవార్డులను పొందారు. తనకు రాముడు అంటే చాలా ఇష్టమని, ఈ శిల్పంతో తనకు రాముడిపై ప్రేమను చాటుకున్నానని వరప్రసాద్ తెలిపారు.


Ram Mandir News: ఇసుకతో అయోధ్య రామ మందిరం, భక్తి చాటుకున్న కళాకారుడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Director Shankar : డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Sharmila : విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
Embed widget