అన్వేషించండి

HMPV Virus:: కొత్త ఏడాదిలో చైనాలో వైరస్‌ల ఎటాక్ - కిక్కిరిసిపోతున్న స్మశానాలు - మళ్లీ లాక్ డౌన్ తప్పదా ?

HMPV Virus China: ప్రపంచానికి కరోనా అంటించిన చైనాలో చాలా కొత్త వైరస్‌లు పడగ విప్పుతున్నాయి. అక్కడి ఆస్పత్రులు, స్మశానాల్లో ప్రస్తుత పరిస్థితి చూస్తే హెల్త్ ఎమర్జెన్సీ, విధిస్తారని అంటున్నారు.

Is a new epidemic overwhelming hospitals in China:  మానవుడ్ని ఏ రోగం ఏమీ చేయలేదు. గుండె ఆగిపోకుండా చేసే ప్రయోగాలు చేస్తున్నారని  అనుకుంటూ వచ్చారు కానీ.. కంటికి కూడా కనిపించని ఒక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతరం చేసేసింది. కరోనా దెబ్బకు ప్రాణాల మీద ఆశలు వదులుకున్న వారు లక్షల మంది ఉన్నారు. అలాంటి వైరస్‌లు ఎక్కడిక్కడ పుట్టుకొస్తున్నాయి. తాజాగా చైనాలో ఈ వైరస్‌ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. 

కొత్త ఏడాదిలో చైనాలోని ఆసుపత్రులు, శ్మశానవాటికలు  ఫుల్ బిజీగా మారిపోయాయి.  దీంతో  కొత్త మహమ్మారి చుట్టుముట్టిందన్న  ప్రచారం ప్రారంభమయింది.  ఇన్ఫ్లుఎంజా ఎ, హెచ్ఎంపివి, మైకోప్లాస్మా న్యుమోనియా ,  కోవిడ్ -19 తో సహా "బహుళ వైరస్లు" వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని  కొంత మంది చైనా పౌరులు వీడియోలను షేర్ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో పరిస్థితుల్ని.. శ్మశానవాటికల్లో రద్దీని కూడా సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. పరిస్థితి చూస్తూంటే  చైనా ఎమర్జెన్సీని ప్రకటించిందని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనా ఆరోగ్య అధికారులు  కానీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కానీ చైనాలో కొత్త వైరస్ వచ్చి పడిందని చెప్పడం లేదు. ఎలాంటి ప్రకటన చేయలేదు.              

 
ఆసుపత్రులు, శ్మశానవాటికలను అంటువ్యాధులు ముంచెత్తడంతో చైనా ఎమర్జెన్సీని ప్రకటించిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఇన్ఫ్లుఎంజా ఎ, హెచ్ఎంపివి, మైకోప్లాస్మా న్యుమోనియా మరియు కోవిడ్ -19తో సహా అనేక వైరస్లు చైనా అంతటా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 2025కి ఒక్క రోజు కూడా నిండలేదని, ఇప్పటికే చైనాలో వైరస్ ప్రబలిపోయిందని ఓ యూజర్ ప్రకటించారు. 2020 నాటి పరిస్థితులు ఉన్నాయని కొంత మంది చెబుతున్నారు. అయితే చైనా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. 

 

 

నిజానికి చైనా తమ దేశం నుంచి ఎలాంటి సమాచారాన్ని బయటకు రానివ్వదు. అక్కడ సోషల్ మీడియా అకౌంట్లు ఆ దేశాలకు చెందినవే ఉంటాయి. కోవిడ్ ప్రపంచంపై పడే సమయానికి చైనా అసలు నిజాలను దాచి పెట్టింది. అందుకే కొవిడ్-19 మూలాలపై పారదర్శకంగా వ్యవహరించాలని డబ్ల్యూహెచ్ఓ చైనాను కోరుతోంది. కోవిడ్-19 మూలాలను అర్థం చేసుకోవడానికి డేటా పంచుకోవాలని  చైనాను కోరుతున్నాము అని డబ్ల్యూహెచ్ఓ తాజా పుకార్ల కారణంగా ప్రకటన చేసింది. బహుశా ప్రస్తుతం చైనాలో మళ్లీ కరోనా తరహా పరిస్థితులు ఉన్నందున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి ప్రకటన చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రపంచానికి ముప్పుగా మారక ముందే చైనాలో ఏం జరుగుతుందో ఆ దేశమే ప్రకటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Indian Cricketers Marriage: 2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget