News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vande Bharat Express: కాషాయ రంగులో వందేభారత్ ట్రైన్‌లు, త్వరలో పట్టాలపైకి!

Vande Bharat Express: వందేభారత్‌ ట్రైన్‌లు ఇకపై కాషాయ రంగులో కనిపించనున్నాయి.

FOLLOW US: 
Share:

Vande Bharat Express: 

రంగు మారింది..

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రంగుని మార్చేసింది రైల్వే శాఖ. అంతకు ముందు ఉన్న బ్లూ కలర్‌ని కాషాయ రంగులోకి మార్చింది. ఇకపై అందుబాటులోకి వచ్చే వందేభారత్ ట్రైన్‌లు ఇదే రంగులో కనిపించనున్నాయి. ఈ కొత్త కాషాయ వందేభారత్ ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ఈ రైళ్లు తయారు చేసే చెన్నైలోని  Integral Coach Factoryలో ఉంది. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీలో 25 రకాల డిజైన్‌లతో వందేభారత్ ట్రైన్‌లు తయారు చేశారు. ఇవన్నీ సర్వీస్‌లు అందిస్తున్నాయి. మరో రెండింటిని రిజర్వ్‌లో ఉంచారు. 28వ వందేభారత్ ట్రైన్‌కి మాత్రం ట్రయల్‌ బేసిస్‌లో ఇలా రంగు మార్చారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ కోచ్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. సేఫ్‌టీ మెజర్స్‌ని పరిశీలించారు. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో చేసిన మార్పులుచేర్పులనూ అడిగి తెలుసుకున్నారు. ఆ తరవాత ఆయన కీలక వివరాలు వెల్లడించారు. దేశ త్రివర్ణ ప్రతాకం నుంచి స్ఫూర్తి పొంది వందేభారత్‌కి కాషాయ రంగు వేసినట్టు చెప్పారు. మేకిన్ ఇండియాలో భాగంగా వీటిని తయారు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. 

"ఇది మేకిన్ ఇండియా కాన్సెప్ట్. అంటే...ఇంజనీర్‌లు, టెక్నీషియన్లు అంతా ఇండియాకు చెందిన వాళ్లే. ఇప్పటికే కొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఫీల్డ్ యూనిట్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకుంటున్నాం. ఏసీలు ఎలా పని చేస్తున్నాయి..? టాయిలెట్‌లు శుభ్రంగా ఉంటున్నాయా లేదా అన్న వివరాలు అడుగుతున్నాం. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే వందేభారత్ ట్రైన్‌లలో మార్పులు చేస్తున్నాం. డిజైన్‌లోనూ మార్పులు జరుగుతున్నాయి"

- అశ్వినీ వైష్ణవ్, రైల్వేమంత్రి

 

 

Published at : 09 Jul 2023 10:21 AM (IST) Tags: Vande Bharat Trains Vande Bharat Express Ashwini Vaishnav Vande Bharat Color Orange Vande Bharat

ఇవి కూడా చూడండి

Jaishankar: కెనడాకు ఝలక్, అమెరికా, భారత్ మధ్య చర్చకు రాని నిజ్జర్ హత్య వివాదం

Jaishankar: కెనడాకు ఝలక్, అమెరికా, భారత్ మధ్య చర్చకు రాని నిజ్జర్ హత్య వివాదం

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

టాప్ స్టోరీస్

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే