అన్వేషించండి

Uttarkashi Tunnel News: బయటకు తీయడానికి మరో 2-3 రోజులు పడుతుండొచ్చు - ఉత్తరాఖండ్ ఘటనపై కేంద్రమంత్రి

Uttarkashi Tunnel Collapse: సొరంగంలో చిక్కుకున్న వాళ్లను బయటకు తీసేందుకు మరో మూడు రోజులు పడుతుండొచ్చు అని మంత్రి వెల్లడించారు.

Uttarkashi Tunnel Collapse Updates: 

థాయ్‌లాండ్ నుంచి స్పెషల్ టీమ్..

ఉత్తరాఖండ్‌ సొరంగంలో (Silkyara Tunnel) చిక్కుకున్న40 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ రెస్క్యూ ఆపరేషన్‌ (Uttarakhand Tunnel News) కోసం థాయ్‌లాండ్ నుంచి స్పెషల్ టీమ్ వచ్చింది. కేంద్రమంత్రి వీకే సింగ్ ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలపై ఆరా తీశారు. థాయ్‌లాండ్ నుంచి ప్రత్యేక టీమ్ వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ ((Uttarakhand Tunnel Collapse) పూర్తి కావడానికి కనీసం 2-3 రోజుల సమయం పట్టే అవకాశముందని మంత్రి వెల్లడించారు. అయితే...ఇంత కన్నా ముందే ఆపరేషన్ పూర్తయ్యే అవకాశమున్నా గరిష్ఠంగా మూడు రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. ఇక్కడి బండరాళ్లను డ్రిల్ చేసేందుకు అమెరికా నుంచి ప్రత్యేకంగా American auger మెషీన్ తెప్పించారు. దీంతో పాటు విదేశీ నిపుణులతో అధికారులు సంప్రదింపులు జరిపారు. రెస్క్యూ ఆపరేషన్ (Thai Rescue Team) ఎలా చేపడితో బాగుంటుందో సలహాలు తీసుకున్నారు. థాయ్‌లాండ్‌లో ఓ సంస్థ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఆ టెక్నాలజీ గురించీ ఆరా తీసిన అధికారులు...ఆ టీమ్‌ని ఇక్కడికి రప్పించారు. 

డ్రిల్లింగ్‌ సక్సెస్ అయితేనే..

అమెరికన్ ఆగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ మొదలు పెట్టారు. గంటకు 4-5 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేయగల కెపాసిటీ ఈ మెషీన్‌ సొంతం. అంతకు ముందు ఓ మెషీన్‌తో డ్రిల్లింగ్ చేపట్టినా అది పని చేయలేదు. అందుకే అమెరికా నుంచి తెప్పించారు. అందుకోసం మూడు IAF ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను వినియోగించారు. ఉత్తరాఖండ్‌కి వచ్చిన తరవాత ఆ మెషీన్‌ని అసెంబుల్ చేశారు. వీలైనంత త్వరగా కార్మికులను బయటకు తీసుకొస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సొరంగంలో పెద్ద రంధ్రం చేసి అందులో నుంచి 800mm,900mm స్టీల్‌ పైప్‌లను జొప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. వాటి ద్వారా కార్మికులు బయటకు వచ్చేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. అయితే...టెక్నికల్ ఇష్యూస్‌ ఏమీ రాకపోతే ఈ ఆపరేషన్‌కి కనీసం 2-3 రోజులు పట్టే అవకాశముంది. 40 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 96 గంటలుగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. నవంబర్ 12వ తేదీన ఉత్తరకాశీలోని ఈ సొరంగం ఒక్కసారిగా కుప్ప కూలింది. అప్పటి నుంచి శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లు విలవిలలాడిపోతున్నారు. అయితే...బయటకు తీసుకొచ్చే లోగా వాళ్లకు అసరమైనవి అందించేందుకు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతానికి పైప్‌ల ద్వారా ఆక్సిజన్ అందిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget