అన్వేషించండి

Minister Wife's Day Comments: ‘మదర్స్ డే’లాగా భార్యల దినోత్సవం కచ్చితంగా ఉండాలట! ఎందుకో చెప్పిన కేంద్ర మంత్రి

Ramdas Athawale Comments: తల్లి జన్మనిస్తుందని, అయితే భార్య తన భర్తకు మంచి, చెడు సమయాల్లో అండగా నిలుస్తుందని రాందాస్ అథవాలే అన్నారు.

కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మరోసారి తన వ్యాఖ్యలతో వార్తలతో నిలిచారు. మాతృదినోత్సవం తరహాలోనే ‘వైఫ్స్ డే’ (భార్యల కోసం ప్రత్యేక రోజు) జరుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని మే 2న ఏటా జరుపుకునే తరహాలోనే భార్యల కోసం మరో రోజు ఉండాలని అభిప్రాయపడ్డారు. వైఫ్స్ డే ఉండాల్సిన ఆవశ్యకత ఉండాలని అన్నారు.

మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే ప్రసంగిస్తూ తల్లి జన్మనిస్తుందని, అయితే భార్య తన భర్తకు మంచి, చెడు సమయాల్లో అండగా నిలుస్తుందని అన్నారు. 'భార్యల దినోత్సవం' జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందని మంత్రి అన్నారు. మనం భార్యాభర్తల దినోత్సవాన్ని జరుపుకోవాలని అన్నారు.

గతంలో గో కరోనా గో అంటూ.. 
ఇంతకుముందు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన గో కరోనా గో అనే వ్యాఖ్యలతో తనలో పాజిటివ్ థింకింగ్ పెరిగిందని గతంలో ఓ సందర్భంలో రాందాస్ అథవాలే అన్నారు. ఇలా గో కరోనా, గో కరోనా అని అథవాలే అనడం.. అప్పట్లో చాలా పెద్ద చర్చకు దారి తీసింది. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాతే అథవాలేకు కరోనా వచ్చింది.

రాందాస్ అథవాలే మరో సందర్భంలో రాజ్యసభలో కరోనాపై ప్రసంగిస్తూ, కరోనాపై కవిత్వం చెప్పారు. ఆ కవిత్వ సారాంశం ఇదీ. ‘‘మహమ్మారి వచ్చిందని, అప్పుడు ప్రపంచ ప్రజలు మేల్కొన్నారని అన్నారు. పల్లెటూరి స్త్రీలు ఇబ్బంది పడ్డారు, కరోనా నాకు కూడా వచ్చింది, ఒప్పుకోవడం నా వంతు. దేశం మొత్తం చప్పట్లు కొట్టింది కానీ మీరు మోదీజీని తిట్టారు. ఆ రాత్రి కరోనా చాలా చీకటిగా ఉంది, అప్పుడు మీరు మా ప్రభుత్వాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు. కరోనాకు భయపడవద్దు, కరోనాను వేగంగా చంపవద్దు, కరోనాను నాశనం చేయవద్దు.’’ అంటూ కవిత్వం చెప్పారు.

అథవాలే ప్రకటనలు కాస్త భిన్నం
రాందాస్ అథవాలే చేసే ప్రకటనలు తరచూ వార్తల ముఖ్యాంశాలు అవుతాయి. సభలో ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఆయన తన పద్యం లేదా కవిత చదవకుండా ప్రసంగాన్ని ముగించరు. అంతకుముందు, కరోనా కాలంలో దానిపై కవిత్వం చెప్పడం ద్వారా చాలా మందిని ఆకర్షించారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు రాందాస్ అథవాలే తన మద్దతుదారులతో కలిసి 'గో కరోనా గో' పాడి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget