అన్వేషించండి

IAF Official Statement: కూలిన సుఖోయ్, మిరాజ్ విమానాలు- ఇద్దరు పైలెట్లు సురక్షితం, ఒకరు మృతి

IAF Official Statement: వాయుసేన యుద్ధ విమానాలు సుఖోయ్, మిరాజ్ కూలిపోయిన ఘటనలో ఒక పైలెట్ మృతిచెందాడు. మరో ఇద్దరు పైలెట్లు సురక్షితంగా ఉన్నారు.

IAF Official Statement:  భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు  ఒకే సమయంలో  మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా సమీపంలో కూలిపోయాయి. ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే రాజస్థాన్ లోని భరత్ పూర్ నగరంలో ఒక చార్టర్డ్ విమానం కూలిపోయినట్లు సమాచారం. 

దీనిపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఒక ప్రకటన విడుదల చేసింది. నిత్య ప్రాక్టీస్ లో భాగంగా సుఖోయ్- 30, మిరాజ్ 2000 విమానాలు గాల్లోకి ఎగిరినప్పుడు ఆకాశంలో ఢీకొన్నాయని ఐఏఎఫ్ తెలిపింది. తర్వాత ఈ రెండు జెట్ లకు మంటలు అంటుకుని మొరానా అడవుల్లో పడిపోయాయని చెప్పింది. ప్రమాదం ఎలా జరిగిందనేది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ స్పష్టం చేస్తుందని ఐఏఎఫ్ తెలిపింది. 

ఇద్దరు పైలట్లు సురక్షితం, ఒక పైలెట్ మృతి

సుఖోయ్-30లో ఇద్దరు పైలట్లు ఉన్నారు, వారు సకాలంలో పారాచూట్‌లను ఉపయోగించి జెట్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే మిరాజ్ 2000 విమానంలో ఉన్న పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయని.. చికిత్స అందించేలోపే అతను మరణించాడని ఐఏఎఫ్ తెలిపింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసు-అడ్మినిస్ట్రేషన్, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మొత్తం విషయంపై ఆరా తీశారు. అలాగే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

ఉదయం 9.55 గంటల ప్రాంతంలో ప్రమాదం

ఈరోజు ఉదయం 9.55 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విమానాలు ఢీకొని కిందకు పడిపోవడాన్ని సంఘటన స్థలంలో ఉన్న ప్రజలు చూసినట్లు తెలుస్తోంది. వారే ప్రమాద ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం స్క్వాడ్రన్ లీడర్లు రాయ్, మిథున్ ను రక్షించారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget