అన్వేషించండి

India Pakistan Attack News: 'సిర్సా-సూరత్‌గఢ్ ఎయిర్‌బేస్, S-400 సేఫ్‌,' పాక్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన భారత్‌ 

India Pakistan Attack News: S-400 వ్యవస్థ, విమానాశ్రయాలపై దాడి జరిగిందని పాకిస్తాన్ చేసిన తప్పుడు వాదనలను భారత్ తిప్పికొట్టింది. జరగుతున్న పుకార్లను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తోసిపుచ్చారు.

India Pakistan Attack News భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని అన్నారు. భారత S-400 వ్యవస్థ నాశనమైందని, సూరత్- సిర్సాలోని విమానాశ్రయాలు ధ్వంసమైనట్టు తప్పుడు వాదనలు చేసింది. పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఈ తప్పుడు వాదనలను భారతదేశం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. తమ సైన్యం నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థలు దుష్ప్రచారాన్ని ప్రోత్సహిస్తోందని విక్రమ్ మిస్రి అన్నారు. దేశంలోని వివిధ సైనిక స్థావరాలపై దాడి చేసి నాశనం చేస్తున్నారనే వాదన పూర్తిగా అబద్ధం. ఆధారాలతో స్పష్టం చేశారు. 

విక్రమ్ మిస్రి విలేకరుల సమావేశం ప్రారంభంలో మాట్లాడుతూ, గత రెండు-మూడు బ్రీఫింగ్‌లలో పాకిస్తాన్ రెచ్చగొట్టే కార్యకలాపాలను నిర్వహిస్తోందని మేము చెప్పాము. పాకిస్తాన్‌కు భారతదేశం గట్టి జవాబు చెప్పింది. గత 2-3 రోజులుగా పాకిస్తాన్ కార్యకలాపాలు రెచ్చగొట్టేవిగా కనిపిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం బాధ్యతాయుతంగా స్పందిస్తోంది అని అన్నారు.

భారత్‌ వైపు నుంచి చేస్తున్న దాడులన్నీ ఉగ్రవాద స్థావరాలు, సైనిక ఆస్తులపై మాత్రమేననే స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని ప్రమాదంలో పడేస్తోంది. భారతదేశం ఈ మొత్తం ఆపరేషన్‌ను సంయమనంతో,కచ్చితత్వంతో,  నైతిక సైనిక సూత్రాల ప్రకారం నిర్వహించింది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget