అన్వేషించండి

ED summons Sanjay Raut: రాజకీయ సమస్యల్లో ఉన్న శివ్‌సేనకు మరో ఝలక్‌- విచారణకు రావాలంటూ ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు

ఓ భూ వివాదంలో విచారణకు హాజరుకావాలంటూ శివ్‌సేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ కోసం రేపు(మంగళవారం) ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకావాలని శివ్‌సేన ఎంపీ సంజయ్ రౌత్ పిలుపు వచ్చింది. పార్టీలో కొనసాగుతున్న తిరుగుబాటు మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత మద్దతు ఇచ్చేవారిలో రౌత్ ఒకరు.

పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో రౌత్‌కు ఈడీ సమన్లు ఇచ్చింది. రేపు విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రౌత్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ ఘటన మహా వికాస్ అఘాడి పాలనపై తీవ్ర ప్రభావం చూపించింది. 

ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని పాత్ర చాల్‌లో రూ. 1,040 కోట్ల ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) మోసంపై శివ్‌సేన ట్రబుల్‌షూటర్, ప్రధాన ప్రతినిధి అయిన సంజయ్‌రౌత్‌పై చర్యకు దారితీసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్ని పరిస్థితులపై ఈయనే దీటుగా స్పందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈడీ సమన్లు రావడం ఆసక్తి నెలకొంది. 

పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసు జారీ చేశారు. దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇంత కీలకమైన అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల్లో తమ పార్టీ ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉందని సంజయ్‌ రౌత్ చెప్పారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి రౌత్ మాట్లాడుతూ... అసోం నుంచి 40 మృతదేహాలు వస్తాయని, వాటిని పోస్ట్‌మార్టం కోసం నేరుగా మార్చురీకి పంపుతామని ఆదివారం చేసిన వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చారు. శాసనసభ్యుల చనిపోయిన మనస్సాక్షి గురించి తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఇప్పుడు వాళ్లంతా సజీవ శవాలని కామెంట్ చేశారు. 

"నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా ఏమీ చేయలేదు. మీ (తిరుగుబాటు ఎమ్మెల్యేలు) మనస్సాక్షి చనిపోయిందని, మీరు సజీవ శవం అని మాత్రమే నేను చెప్పాను" అని శివసేన ప్రధాన ప్రతినిధి సంజయ్‌రౌత్‌ విలేకరులతో అన్నారు.  తిరుగుబాటు ఎమ్మెల్యేలు మహారాష్ట్రకు తిరిగి రావాలని... రాష్ట్ర అసెంబ్లీలోనే అసలు పరీక్ష ఉంటుందని రౌత్ అన్నారు.

తనతో పాటు మరో 15 మంది తిరుగుబాటు శాసనసభ్యులకు డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుపై తిరుగుబాటు ఎమ్మెల్యే షిండే ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఈ చర్య "చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం" అని పేర్కొంటూ, దానిపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Stock Market Today: యుద్ధాన్ని ముగించనున్న ట్రంప్.. 2,000 పాయింట్ల సెన్సెక్స్ జంప్, నిఫ్టీ సైతం జోరు- ఇన్వెస్టర్లు బీ అలర్ట్
యుద్ధాన్ని ముగించనున్న ట్రంప్.. 2,000 పాయింట్ల సెన్సెక్స్ జంప్, నిఫ్టీ సైతం జోరు- ఇన్వెస్టర్లు బీ అలర్ట్
Tamil Nadu Assembly Elections 2026: స్టాలిన్ కన్నా ఉదయనిధి షో ఎక్కువ - ఈ ఎన్నికలతోనే డీఎంకే తదుపరి వారసత్వం ఖరారవుతుందా?
స్టాలిన్ కన్నా ఉదయనిధి షో ఎక్కువ - ఈ ఎన్నికలతోనే డీఎంకే తదుపరి వారసత్వం ఖరారవుతుందా?
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Kerala Assembly Elections: కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Rules From 1 April 2026: ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
Embed widget