అన్వేషించండి

భారత్‌ని ముందుండి నడపగలిగేది రాహుల్ మాత్రమే, కాంగ్రెస్ ధీమా

Rahul Gandhi: వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ భారత్‌ని ముందుండి నడిపిస్తారని డీకే శివకుమార్ వెల్లడించారు.

Congress MP Rahul Gandhi: 


డీకే శివకుమార్ వ్యాఖ్యలు..

పార్టీ ప్రెసిడెంట్ పదవిలో లేకపోయినప్పటికీ..రాహుల్ గాంధీ (Rahul Gandhi) చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. కాంగ్రెస్‌ని పూర్తి స్థాయిలో ముందుండి నడుపుతున్నారు. భారత్ జోడో యాత్ర తరవాత ఆయనలో మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. పార్టీలోని సీనియర్ నేతలంతా రాహుల్‌ కనుసన్నల్లోనే నడుస్తున్నారు. అంతే కాదు. రానున్న ఎన్నికల బాధ్యత అంతా తీసుకున్నారట రాహుల్. ఈ విషయం కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) కాంగ్రెస్‌ని రాహుల్ గాంధీయే లీడ్ చేస్తారని ప్రకటించారు. భారత్ జోడో యాత్ర తరవాత రాహుల్‌కి పాపులారిటీ పెరిగిందని స్పష్టం చేశారు. ఈ కారణంగానే బీజేపీలో భయం మొదలైందని అన్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ మధ్య యుద్ధం మొదలైంది. బీజేపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆ ధాటిని తట్టుకుని మరీ కాంగ్రెస్‌ కూడా సోషల్ మీడియాలో బీజేపీపై సెటైరికల్ పోస్ట్‌లు పెడుతోంది. ఇటీవల రెండు పార్టీలూ పోస్టర్‌ వివాదం మొదలైంది. ఇలాంటి తరుణంలో డీకే శివకుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆసక్తికరంగా మారింది. 

"రాహుల్ గాంధీ పాపులారిటీ పెరుగుతోంది. అందుకే బీజేపీలో భయం మొదలైంది. భారత్ జోడో యాత్ర తరవాత రాహుల్ వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి వరకూ బీజేపీ ఆయనపై చేసిన తప్పుడు ప్రచారం అంతా తలకిందులైంది. ప్రజలంతా ఇప్పుడు ఆయనని లీడర్‌గా గుర్తిస్తున్నారు. ప్రతి అడుగునీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే ముందుండి నడిపిస్తారు"

- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget