అన్వేషించండి

Rahul Gets EC Notice: ప్రధాని మోదీ ఓ పిక్‌పాకెట్ - రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్పదం, వివరణ కోరుతూ ఈసీ నోటీసులు

Rahul Gets EC Notice: ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులిచ్చింది.

Rahul Gandhi Gets EC Notice:


మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు పంపింది. మోదీని Panauti (దురదృష్టవంతుడు)  అని రాహుల్‌ విమర్శలు చేశారు. భారత్‌ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం మోదీయేనని, ఆయన రావడం వల్లే గెలుచుకోలేకపోయామని అన్నారు. ప్రధాని మోదీ పిక్‌పాకెట్ అని కూడా విమర్శించారు రాహుల్. దీనిపై బీజేపీ తీవ్రంగా మండి పడింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకున్న ఈసీ రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది. నవంబర్ 25లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై బీజేపీ సీనియర్ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అభ్యంతరకరమైన భాషను వాడడం ఏ మాత్రం సరికాదని, చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. 

 

ఇంతకీ రాహుల్ ఏమన్నారు..?

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. మోదీ వెళ్లకపోయింటే కచ్చితంగా ఇండియా వరల్డ్‌కప్‌ని గెలిచి ఉండేదని, ఆయన వెళ్లడం వల్లే ఈ దురదృష్టం పట్టిందని మండి పడ్డారు. "ప్రధాని మోదీ ఉన్నట్టుండి టీవీలో ప్రత్యక్షమవుతారు. ప్రసంగాలు ఇస్తారు. హిందూ ముస్లింలు అంటూ గొప్పగొప్ప మాటలు మాట్లాడతారు. కొన్ని సార్లు క్రికెట్‌ మ్యాచ్‌కి కూడా వెళ్తారు. మనవాళ్లు కచ్చితంగా కప్ గెలిచేవాళ్లు. కానీ ప్రధాని మోదీ వెళ్లడం వల్ల అది కుదరలేదు. ఆయన వల్లే ఈ దురదృష్టం వెంటాడింది"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

రాహుల్ స్పీచ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన బీజేపీ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చాలా తీవ్రంగా స్పందించారు. "ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు" అంటూ మండి పడ్డారు. మరో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అయితే "మతిస్థిమితం తప్పినట్టుంది" అని రాహుల్‌కి కౌంటర్ ఇచ్చారు. ఈసీ నోటీసులపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. నోటీసులిస్తే ఇవ్వనివ్వండి సమాధానం చెబుతాం అని తేల్చి చెప్పారు. రాహుల్ చేసిన వ్యాఖ్యల్లో అంత అభ్యంతరకరమైంది ఏమీ లేదని, నోటీసులకు తగిన బదులిస్తామని స్పష్టం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget