అన్వేషించండి

Pariksha Pe Charcha 2022 Highlights: పరీక్షా పే చర్చలో ప్రధానిని ప్రశ్నలు అడిగిన విద్యార్థులు - మోదీ కీలక సూచనలు

Pariksha Pe Charcha: ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం అయింది. కరోనా తర్వాత ఈ కార్యక్రమానికి ప్రధాని ప్రత్యక్షంగా హాజరు కావడం ఇదే మొదటిసారి.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నేడు (ఏప్రిల్‌ 1) విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ‘పరీక్షా పే చర్చా’ (Pariksha Pe Charcha) 5వ ఎడిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఉదయం 11 గంటలకు ఇది ప్రారంభం అయింది. కరోనా తర్వాత ఈ కార్యక్రమానికి ప్రధాని ప్రత్యక్షంగా హాజరు కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు కరోనా కారణంగా ఈ కార్యక్రమం వర్చువల్‌గా జరుగుతోంది. ఇప్పుడు ఢిల్లీ నుంచి వెయ్యి మంది విద్యార్థులు పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు చాలా ప్రియమైన, సంతోషకరమైన కార్యక్రమం. చాలా కాలం తర్వాత నేను మిమ్మల్ని కలవగలుగుతున్నాను. మీరు పరీక్షలకు భయపడతారని నేను అనుకోను. మీ తల్లిదండ్రులే పరీక్షలంటే భయపడతారు.’’ అని మొదలుపెట్టారు. దీంతో పిల్లలు మోదీని ప్రశ్నలు అడిగారు. ఖుషీ అనే విద్యార్థిని ప్రధాని మోదీకి తన మొదటి ప్రశ్న వేసింది.

Pariksha Pe Charcha 2022 Highlights: పరీక్షా పే చర్చలో ప్రధానిని ప్రశ్నలు అడిగిన విద్యార్థులు - మోదీ కీలక సూచనలు

ప్రశ్న (ఖుషీ జైన్, ఆనంద్ విహార్ ఢిల్లీ విద్యార్థి): మనం భయాందోళనలో ఉన్నప్పుడు పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?

మోదీ సమాధానం: ‘ఎందుకు భయపడుతున్నావు? ఇది మీ మొదటి పరీక్షా? పరీక్ష అనేది మన జీవితంలో ఒక భాగం. ఇన్ని సార్లు పరీక్షలు పెట్టినప్పుడు మనం ఎలా భయపడతాం? ప్రిపరేషన్ లేకపోవడం వల్ల మీ మనసులో ఉన్న టెన్షన్ ఇదా? బహుశా పరీక్ష కోసం సరిగ్గా సన్నద్ధం కాలేదా? భయపడవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ఒత్తిడి వాతావరణాన్ని పెంచకండి.

Pariksha Pe Charcha 2022 Highlights: పరీక్షా పే చర్చలో ప్రధానిని ప్రశ్నలు అడిగిన విద్యార్థులు - మోదీ కీలక సూచనలు

రెండవది, మీ మనస్సులో ఏర్పడే భయాందోళనల వల్ల, మీరు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ రాబోయే పరీక్షా సమయాన్ని రొటీన్‌గానే గడపండి. పరీక్ష అనేది జీవితంలో సులభమైన భాగమని మీ మనస్సులో నిర్ణయించుకోండి. మన అభివృద్ధి ప్రయాణంలో ఇవి చిన్న అడుగులు. 

Pariksha Pe Charcha 2022 Highlights: పరీక్షా పే చర్చలో ప్రధానిని ప్రశ్నలు అడిగిన విద్యార్థులు - మోదీ కీలక సూచనలు

ప్రశ్న (తరుణ్): గత రెండు సంవత్సరాల నుంచి మేము ఆన్‌లైన్‌లో చదువుతున్నాము. దీనివల్ల ఆన్‌లైన్ గేమ్‌లు, వీడియోలు చూడటం అలవాటు చేసుకున్నాము, దీని కారణంగా మా దృష్టి మరలుతోంది. అలా జరగకుండా ఎలా?

Pariksha Pe Charcha 2022 Highlights: పరీక్షా పే చర్చలో ప్రధానిని ప్రశ్నలు అడిగిన విద్యార్థులు - మోదీ కీలక సూచనలు

సమాధానం: తరగతిలో పాఠం వింటున్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. చాలా సార్లు మీరు క్లాస్‌లో ఉంటారు.. కానీ మీ మనస్సు ఎక్కడో ఉంటుంది. మనస్సు ఇక్కడ లేకపోతే వినడం ఆగిపోతుంది. ఇక్కడ అర్థం కావడం సమస్య కాదు, మనస్సు ఇక్కడ లేకపోవడం. ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా, అది మనస్సుకు కనెక్ట్ అయితే, మీకు ఆన్‌లైన్ కి ఆఫ్‌లైన్ కి తేడా ఉండదు. కాలాన్ని బట్టి మాధ్యమం కూడా మారుతూ ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Year Ender 2025: పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Bank fraud case: ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Embed widget