అన్వేషించండి

Independence Day 2023: ఎర్రకోటపై పదోసారి జాతీయ జెండా ఆవిష్కరించిన మోదీ- ఇంతకీ ఎక్కువ సార్లు ఎగురవేసిన ప్రధాని ఎవరు?

Independence Day 2023: 15 ఆగస్టు 1947న ఎర్రకోటపై తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 17 ఏళ్ల పాటు నిరంతరాయంగా జెండాను ఎగురవేశారు

Independence Day 2023: దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 15 ఆగస్టు 1947న దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తొలిసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ప్రధాని ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పదోసారి ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. పదేళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్న నాలుగో ప్రధాని మోదీగా రికార్డుల్లోకి ఎక్కారు. 

ఉదయం 7.30 గంటలకు ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండాను ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో సాయుధ బలగాలు, ఢిల్లీ పోలీసులు ప్రధానికి గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వనున్నారు. ప్రధాని ప్రసంగం తర్వాత జాతీయ గీతం ఆలాపన ఉంటుంది. తర్వాత 21 గన్ సెల్యూట్ చేస్తారు. వేడుక ముగిశాక జెండా రంగుల్లో ఉండే బెలూన్లను ఆకాశంలోకి వదులుతారు. 

స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరేసిన ఘనత మొదటి ప్రధాని అయిన నెహ్రూకి ఇంది. తర్వాత స్థానం ఆయన కుమార్తె, మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉంది. జవహర్ లాల్ నెహ్రూ 17 సార్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధానుల జాబితా ఓ సారి చూద్దాం. 

దేశానికి తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ 15 ఆగస్టు 1947న ఎర్రకోటపై తొలిసారి జెండాను ఎగురవేశారు. 27 మే 1964 వరకు దాదాపు 18 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా పనిచేసిన ఆయన స్వాతంత్య్ర దినోత్సవం రోజున 17 సార్లు జెండాను ఎగురవేశారు. అత్యధిక సార్లు జెండా ఎగురవేసిన ప్రధానుల జాబితాలో జవహర్ లాల్ నెహ్రూ అగ్రస్థానంలో ఉన్నారు.

ఇందిరాగాంధీకి రెండో స్థానం దక్కతుంది. ఇందిరాగాంధీ 16 సార్లు జెండాను ఎగురవేశారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు, 14 జనవరి 1980 నుంచి 31 అక్టోబర్ 1984 వరకు ప్రధానిగా పనిచేశారు. ఎర్రకోటపై జెండాను ఎగరేశారు. 

మన్మోహన్ సింగ్ వరుసగా పదేళ్లు దేశ ప్రధానిగా పనిచేశారు. 10 మే 22 నుంచి 2004 మే 26 వరకు 2014 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పదోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. 2014 మే10న తొలిసారి ప్రధాని అయ్యారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget