అన్వేషించండి

Weather Update IMD: కొర్రాసు నెగడోలే మండనున్న ఎండలు- హాఫ్ సెంచరీ కొట్టడం పక్కా!

Weather Update IMD: ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

Weather Update IMD: 

వేసవి కాలం అంటేనే భయమేస్తుంది. ఇప్పటికే ఎండలు కొన్ని చోట్ల 45 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ప్రస్తుత ఎండల తీవ్రత మే 2 వరకూ ఇదేవిధంగా కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది.

ఆ ప్రాంతంలో

సాధారణంగా మే నెలలో ఎండలు అధికంగా ఉంటాయి. కనుక ఈ ఏడాది మే నెలలో పశ్చిమ రాజస్థాన్‌లోని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 50 డిగ్రీ సెల్సియస్ దాటేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పశ్చిమ- మధ్య భారతం, వాయువ్య ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఈశాన్య భారతంలోనూ ఇవే పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే మే నెలలో ఎలా గడపాలోనని ప్రజలు భయపడుతున్నారు.

122 ఏళ్లలో

2022 మార్చి - ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. 1901 తర్వాత భారత్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసిన మార్చి నెల.

కార్మికులు

ఎండ వేడిమి వల్ల భారత్ ఏడాదికి దాదాపు 101 బిలియన్ (10,100 కోట్ల) పని గంటలు కోల్పోతుందని 2021 డిసెంబర్‌లో ప్రచురితమైన నేచర్ జర్నల్ వెల్లడించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఇది అత్యధికం. 
 
 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
MLC Nagababu News: చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
Hyderabad Crime News:ప్రియుడిపై మోజుతో చిన్నారులను చంపిన తల్లి- అమీన్‌పూర్‌ కేసులో షాకింగ్ నిజాలు 
ప్రియుడిపై మోజుతో చిన్నారులను చంపిన తల్లి- అమీన్‌పూర్‌ కేసులో షాకింగ్ నిజాలు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Best Home Coming | నాసాలో చికిత్స తర్వాత ఇంటికి వచ్చిన సునీతా విలియమ్స్ | ABP DesamDigvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP DesamShreyas Iyer Mass Comeback | IPL 2025 లోనూ తన జోరు చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
MLC Nagababu News: చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
Hyderabad Crime News:ప్రియుడిపై మోజుతో చిన్నారులను చంపిన తల్లి- అమీన్‌పూర్‌ కేసులో షాకింగ్ నిజాలు 
ప్రియుడిపై మోజుతో చిన్నారులను చంపిన తల్లి- అమీన్‌పూర్‌ కేసులో షాకింగ్ నిజాలు 
Crime News: నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
Vizag News: విశాఖలో యువకుడి ఘాతుకం- ప్రేమించలేదని తల్లీకూతురిపై దాడి- ఒకరు మృతి 
విశాఖలో యువకుడి ఘాతుకం- ప్రేమించలేదని తల్లీకూతురిపై దాడి- ఒకరు మృతి 
Pushpa 3: 'పుష్ప 3'లో విలన్ మారతాడా? సుకుమార్ అంత మాట అనేశాడేంటి?
'పుష్ప 3'లో విలన్ మారతాడా? సుకుమార్ అంత మాట అనేశాడేంటి?
UPI Services Down Again:  మ‌ళ్లీ స్థంభించిన యూపీఐ సేవ‌లు.. రెండ్రోజుల్లో ఇది రెండోసారి.. సోష‌ల్ మీడియాలో క‌స్ట‌మ‌ర్ల ఫైర్
మ‌ళ్లీ స్థంభించిన యూపీఐ సేవ‌లు.. రెండ్రోజుల్లో ఇది రెండోసారి.. సోష‌ల్ మీడియాలో క‌స్ట‌మ‌ర్ల ఫైర్
Embed widget