By: ABP Desam | Updated at : 25 Aug 2023 10:37 AM (IST)
బ్రిక్స్ సదస్సులో ఆసక్తికర పరిణామం
బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చలకు చైనా ప్రయత్నించినట్టు వార్తలు వస్తాయి. అయితే మోదీ మాత్రం ఓకే చెప్పలేదని అనధికారికంగా సమావేశమై కొన్ని విషయాలు చర్చించినట్టు చెప్పుకుంటున్నారు.
ప్రధాని మోదీతో అధికారికంగా మాట్లాడాలని చైనా అభ్యర్థించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే అనధికారికంగా సమావేశం జరిగినట్టు తెలుస్తోంది.
భారత్తో ద్వైపాక్షిక సమావేశం చైనా అభ్యర్థించింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో లీడర్స్ లాంజ్లో అనధికారికంగా మాట్లాడుకున్నారు. అని విదేశాంగ మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి.
సోనియా గాంధీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ని అరెస్ట్ చేసిన ఈడీ
ఉజ్జెయిన్ అత్యాచార కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత, బుల్డోజర్తో ధ్వంసం - వీడియో
Gayatri Joshi: ఇటలీ రోడ్లపై కార్ రేస్ - ‘స్వదేశ్’ మూవీ నటికి తీవ్ర గాయాలు, ఇద్దరు మృతి
గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పెంచిన కేంద్రం, కేబినెట్ సమావేశంలో నిర్ణయం
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!
Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్కు మరోసారి ఊరట !
Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు
/body>