అన్వేషించండి

Chattisgarh Encounter: గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న ఆపరేషన్

Naxals Encounter: ఛత్తీస్ గఢ్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల పరిసర ప్రాంతాల్లో తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

Naxals Encounter: నక్సల్స్ ఏరివేత కోసం భద్రతా బలగాలు చేస్తున్న ఆపరేషన్‌ తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ లో ఆరుగురు నక్సలైట్లు చనిపోయారు. కిస్తారమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్ గఢ్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల పరిసర ప్రాంతాల్లో తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. 

ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మావోయిస్టుల ఆపరేషన్ అనంతరం మృతదేహాలను , ఆయుధాలు గ్రే హౌండ్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడం ఎస్పీ సునీల్ దత్ నేతృత్వంలో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టుల కదలికలతో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Actress Suicide: ఆ కేసులో ఇరికిస్తారనే భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్

చనిపోయిన వారిలో నలుగురు మహిళా నక్సలైట్లు ఉన్నారని తెలుస్తోంది. చర్ల ఏరియా కమాండర్ మధు సైతం ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు సమాచారం. మావోయిస్టుల కదలకలు ఉన్నాయనే సమాచారంతో తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలు, పక్కా ప్లానింగ్‌తో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఉదయం 6 నుంచి ఏడున్నర గంటల ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. కుర్ణవల్ల, పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు చనిపోయారు. 

Koo App
తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో నక్సల్స్ ఏరివేత కోసం భద్రతా బలగాలు చేస్తున్న ఆపరేషన్‌‌లో భాగంగా నేటి ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గ్రే హౌండ్స్ బలగాలు, నక్సలైట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మహిళా నక్సలైట్లు సహా ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం. #Encounter #Telangana #Chattisgarh https://telugu.abplive.com/news/india/chattisgarh-encounter-6-naxals-killed-in-encounter-in-forest-area-of-kistaram-ps-limits-15838 - Shankar (@guest_QJG52) 27 Dec 2021

Chattisgarh Encounter: గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న ఆపరేషన్

Also Read: Crime News: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... వారికి ఇదివరకే పెళ్లయింది, కానీ సీక్రెట్‌గా కలుసుకుంటూ చివరికి ఇలా!

Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IAS Krishna Teja: కేరళకు సెలవు, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలోకి ఐఏఎస్ కృష్ణతేజ
కేరళకు సెలవు, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలోకి ఐఏఎస్ కృష్ణతేజ
Nara Lokesh: విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్
విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్
Nirmala Sitaraman: చివరి దశకు కేంద్ర బడ్జెట్ - సంప్రదాయ హల్వా వేడుకలో నిర్మల
చివరి దశకు కేంద్ర బడ్జెట్ - సంప్రదాయ హల్వా వేడుకలో నిర్మల
Nandyal Girl Case: బాలిక మృతదేహానికి రాయి కట్టి నదిలో పడేసింది ఓ బాలుడి తండ్రి - నంద్యాల ఎస్పీ సంచలన విషయాలు
బాలిక మృతదేహానికి రాయి కట్టి నదిలో పడేసింది ఓ బాలుడి తండ్రి - నంద్యాల ఎస్పీ సంచలన విషయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PCB Threatened BCCI Regarding 2025 Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ సస్పెన్స్‌లో కొత్త అప్‌డేట్ | ABP Desamటీ20ల్లో ఓపెనర్లుగా ఈ నలుగురిలో ఎవరికి ఛాన్స్ | ABP DesamAnant Ambani gifts 2Cr Worth Watches |పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ కి కళ్లు చెదిరే గిఫ్టులిచ్చిన అంబానీVizianagaram Fort Lesser Known Story | దేశానికి ఆఖరి కోటగా చెప్పే విజయనగరం కోటపై ఆసక్తికర విషయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Krishna Teja: కేరళకు సెలవు, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలోకి ఐఏఎస్ కృష్ణతేజ
కేరళకు సెలవు, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలోకి ఐఏఎస్ కృష్ణతేజ
Nara Lokesh: విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్
విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్
Nirmala Sitaraman: చివరి దశకు కేంద్ర బడ్జెట్ - సంప్రదాయ హల్వా వేడుకలో నిర్మల
చివరి దశకు కేంద్ర బడ్జెట్ - సంప్రదాయ హల్వా వేడుకలో నిర్మల
Nandyal Girl Case: బాలిక మృతదేహానికి రాయి కట్టి నదిలో పడేసింది ఓ బాలుడి తండ్రి - నంద్యాల ఎస్పీ సంచలన విషయాలు
బాలిక మృతదేహానికి రాయి కట్టి నదిలో పడేసింది ఓ బాలుడి తండ్రి - నంద్యాల ఎస్పీ సంచలన విషయాలు
Telangana : తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు- రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు- రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Free Bus Service: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన
ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన
Supreme Court : విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు  స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
Game Changer: మెగా ఫ్యాన్స్‌కు ‘భారతీయుడు 2’ టెన్షన్ - భయం అక్కర్లేదు, ఎందుకంటే?
మెగా ఫ్యాన్స్‌కు ‘భారతీయుడు 2’ టెన్షన్ - భయం అక్కర్లేదు, ఎందుకంటే?
Embed widget