అన్వేషించండి

Lok Sabha : SIRతో నా తల్లిదండ్రుల పేర్లనే తీసేశారు, చాలా సంతోషంగా ఉంది: లోక్ సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కామెంట్స్

Nishikant Dubey News: లోక్‌సభలో SIRపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ, తన తల్లిదండ్రుల పేరును SIR నుంచి తొలగించినందుకు సంతోషంగా ఉందన్నారు.

Lok Sabha : లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ కీలక వ్యాక్యలు చేశారు. SIR ప్రక్రియలో తన తల్లిదండ్రుల పేర్లు కూడా తీసేశారని సభకు తెలియజేశారు. తన తల్లిదండ్రులు ఢిల్లీలో నివసిస్తున్నందున, బిహార్‌లో ఓటు వేసే హక్కు వారికి లేదని ఆయన అన్నారు. అందుకే అలా చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, పారదర్శకత తెలిసిందని చెప్పుకొచ్చారు. 

SIR గురించి ప్రస్తావిస్తూ, బీజేపీ ఎంపీ మాట్లాడుతూ, "నా తల్లిదండ్రులు మా స్వగ్రామంలో ఉండటం లేదు. నా తల్లిదండ్రులు నాతో ఢిల్లీలో నివసిస్తున్నారు. వారి పేరు బిహార్‌లో ఉన్న ఓటర్ జాబితాలో ఉన్నాయి. వాటిని SIR ద్వారా తొలగించారు. దీనికి నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే వారు ఢిల్లీలో నివసిస్తున్నారు, కాబట్టి ఏ విధంగానూ బిహార్‌లో ఓటు వేసే అధికారం వారికి లేదు." అని అన్నారు.

EVMని రాజీవ్ గాంధీ తీసుకువచ్చారు - నిషికాంత్ దూబే

EVM గురించి ప్రస్తావిస్తూ ఎంపీ మాట్లాడుతూ, "ఈ EVMని ఎవరు తీసుకువచ్చారు? ఈ EVMని కాంగ్రెస్ తీసుకువచ్చింది. 1987లో తొలిసారిగా రాజీవ్ గాంధీ ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా EVMని తీసుకువచ్చారు. 1991లో నరసింహారావు ప్రభుత్వం వచ్చినప్పుడు, EVM తీసుకురావాలని నిర్ణయించారు. 1961, 1971 ఎంపిక కమిటీల అధ్యక్షులు జగన్నాథ్ రావు కాంగ్రెస్ సభ్యులు. 1971 నివేదికలో, కాంగ్రెస్ న్యాయ మంత్రి HR గోఖలే, రెండు నివేదికల్లోనూ SIR అవసరమని పేర్కొన్నారు." అని అన్నారు.

చరిత్రను వక్రీకరించడం కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాలి - దూబే

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, "ఎవరైనా చరిత్రను వక్రీకరించాలనుకుంటే, వారు కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ 1988లో ఈ దేశంలో ఎన్నికల సంస్కరణల్లో అతిపెద్ద సవరణ చేశారని అన్నారు. ఏం సవరణ చేశారు? 21 సంవత్సరాల వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించారు. 1972 జాయింట్ కమిటీ నివేదిక 21కి బదులుగా 18 సంవత్సరాలు ఉండాలని సిఫార్సు చేసింది. మీరు దానిని 16 సంవత్సరాల తర్వాత అమలు చేయగలిగారు." అని అన్నారు.

నిషికాంత్ దూబే ఈ గణాంకాలను వివరించారు

నిషికాంత్ దూబే పార్లమెంటులో కొన్ని గణాంకాలను కూడా వివరించారు. బిహార్‌లోని వాల్మీకి నగర్ స్థానం గురించి ప్రస్తావిస్తూ, ఇక్కడ ఓట్ల తొలగింపు 2311, అక్కడ కాంగ్రెస్ 1675 ఓట్ల తేడాతో గెలిచిందని అన్నారు. చన్‌పటియా స్థానంలో SIR ద్వారా 1033 ఓట్లను అధికారులు తొలగించారు, కాంగ్రెస్ 602 ఓట్ల తేడాతో గెలిచింది. ఢాకా స్థానంలో 457 ఓట్లను జాబితా నుంచి డిలీట్ చేశారు. అక్కడ RJD 178 ఓట్ల తేడాతో గెలిచింది. ఫార్బిస్‌గంజ్ స్థానంలో 1400 ఓట్లు తొలగించారు. కాంగ్రెస్ 221 ఓట్ల తేడాతో గెలిచింది. బలరాంపూర్ స్థానంలో 1468 ఓట్లు తొలగించారు. LJP (R) 389 ఓట్ల తేడాతో గెలిచింది. రామ్‌గఢ్ స్థానంలో 1197 ఓట్లు తొలగించారు. బహుజన్ సమాజ్ పార్టీ 30 ఓట్ల తేడాతో గెలిచింది. జహానాబాద్‌లో 1832 ఓట్లు డిలీట్ చేశారు. RJD 793 ఓట్ల తేడాతో గెలిచింది. ఈ గణాంకాలను వివరించిన తరువాత, "మేము చాలా ప్రాంతాల్లో ఓడిపోయినా కానీ మేము ఓటు రాజకీయాలు చేయము, మేము దేశ రాజకీయాలు చేస్తాము." అని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

PM Modi vs Mete: ప్రధాని మోదీ వీడియో తొలగించిన మెటా: ఐటీ శాఖ ఆగ్రహం, వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్!
ప్రధాని మోదీ వీడియో తొలగించిన మెటా: ఐటీ శాఖ ఆగ్రహం, వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్!
Supreme Court on CJP Protest: విద్యార్థుల నిరసనపై విచారణ జరపండి, చర్యలు తీసుకోవద్దు: లాఠీచార్జ్‌పై 8 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court on CJP Protest: విద్యార్థుల నిరసనపై విచారణ జరపండి, చర్యలు తీసుకోవద్దు: లాఠీచార్జ్‌పై 8 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget