అన్వేషించండి

Ram Mandir Devotees: అయోధ్యకు భక్తుల క్యూ, తొలిరోజు 5 లక్షల మంది దర్శనం, 6 రోజుల్లో ఎంతంటే!

Lord Shri Ram: జనవరి 23 నుంచి అయోధ్య రామాలయంలో భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. దాంతో అయోధ్యకు భక్తులు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు.

Devotees offer prayers to Lord Shri Ram in Ayodhya in six days: అయోధ్య: దాదాపు 5 శతాబ్ధాల తరువాత అయోధ్యలో రామ మందిరం కల ఇటీవల సాకారమైంది. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 22న మధ్యాహ్నం బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయడం తెలిసిందే. భారత్ తో పాటు పలు దేశాల్లో ఈ వేడుకను కన్నులారా వీక్షించారు. జనవరి 23 నుంచి అయోధ్య రామాలయం (Ram Mandir in Ayodhya)లో భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. దాంతో అయోధ్యకు భక్తులు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. తొలి వారంలోనే, అది కూడా మొదటి ఆరు రోజుల వ్యవధిలోనే అయోధ్య రామ మందిరాన్ని 18.75 లక్షల మంది యాత్రికులు సందర్శించారు. 

Ram Mandir Devotees: అయోధ్యకు భక్తుల క్యూ, తొలిరోజు 5 లక్షల మంది దర్శనం, 6 రోజుల్లో ఎంతంటే!

జన్మభూమిలో రామయ్య కొలువు తీరడంతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రామ్ లల్లా పవిత్రోత్సవం తరువాత దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. అయోధ్య బాలరాముడ్ని కనులారా చూసేందుకు, స్వామి వారి సేవలో పాల్గొనేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారని అధికారులు తెలిపారు. ఆలయంలో సామాన్యులకు దర్శనం కల్పించాక.. ఆరు రోజుల వ్యవధిలో, 18.75 లక్షల మంది యాత్రికులు అయోధ్య రాముడి సన్నిధికి వచ్చి సేవలో పాల్గొన్నారు. 

23 జనవరిన 5 లక్షల మంది భక్తులు అయోధ్య రామాలయాన్ని దర్శించుకోగా, 24 జనవరి రోజు 2.5 లక్షలు, 25 జనవరి 2 లక్షలు, 26 జనవరి 3.5 లక్షలు, 27 జనవరి 2.5 లక్షల మంది, 28 జనవరి 3.25 లక్షల మంది అక్కడికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాట్లను నిశితంగా నిర్వహించడానికి ఒక విశిష్ట కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తుంటుంది. 

జనవరి 22 న సంప్రోక్షణ కార్యక్రమం తరువాత, జనవరి 23న సామాన్య భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తెరిచారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు. శ్రీరాముని దర్శనం, ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు ప్రతిరోజూ కనీసం 2 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. భక్తుల తాకిడితో జై శ్రీరామ్ నినాదం అయోధ్యలో మార్మోగిపోతోంది.

అయోధ్యను దర్శించుకున్న భక్తుల సంఖ్య 
- 23 జనవరి - 5 లక్షలు
- 24 జనవరి - 2.5 లక్షలు
- 25 జనవరి - 2 లక్షలు
- 26 జనవరి - 3.5 లక్షలు
- 27 జనవరి - 2.5 లక్షలు
- 28 జనవరి - 3.25 లక్షలు

 

అయోధ్య రామాలయంలో ఆదివారం నాడు జరిగిన రాగోత్సవ వేడుకలో ప్రఖ్యాత ఒడిస్సీ నర్తకి, కేంద్రీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత సుజాత మోహపాత్ర నృత్య ప్రదర్శన చేశారు. భగవంతుడు రాముడి పట్ల తనకున్న భక్తిని, ప్రేమను తన కళ ద్వారా చాటుకున్నారు. సుజాత మోహపాత్ర నృత్య ప్రదర్శన అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijay Family: పెళ్లాం బిడ్డలు రాలేదు కానీ..ఆవిడొచ్చింది...! విజయ్‌ను పిల్లలు కూడా  దూరం పెట్టారా...?
పెళ్లాం బిడ్డలు రాలేదు కానీ..ఆవిడొచ్చింది...! విజయ్‌ను పిల్లలు కూడా  దూరం పెట్టారా...?
AIADMK Leadership Crisis 2026: తమిళనాట సంచలనం - అన్నాడీఎంకేలో చీలిక - పళనిస్వామికి 17.. వేలుమణికి 30 !
తమిళనాట సంచలనం - అన్నాడీఎంకేలో చీలిక - పళనిస్వామికి 17.. వేలుమణికి 30
CM Vijay meets former CM MK Stalin: స్టాలిన్‌తో సీఎం విజయ్ భేటీ - తమిళ రాజకీయాల్లో కొత్త విలువలు
స్టాలిన్‌తో సీఎం విజయ్ భేటీ - తమిళ రాజకీయాల్లో కొత్త విలువలు
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Trisha Krishnan : మల్టీ స్టారర్‌లో హీరోయిన్‌గా త్రిష - రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
మల్టీ స్టారర్‌లో హీరోయిన్‌గా త్రిష - రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Embed widget