అన్వేషించండి

ABP Southern Rising Summit 2025 LIVE: 8 గంటల షిఫ్ట్‌ల గురించి నటి మాళవిక మోహనన్ కీలక వ్యాఖ్యలు

ABP Southern Rising Summit 2025 LIVE Updates: ABP సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025: చెన్నైలో ప్రారంభమైంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అథిగా పాల్గొన్నారు.

LIVE

Key Events
ABP Southern Rising Summit 2025 LIVE Updates Kavitha Valluru kranthi Udhayanidhi Stalin Malavika Mohanan ABP Southern Rising Summit 2025 LIVE: 8 గంటల షిఫ్ట్‌ల గురించి నటి మాళవిక మోహనన్ కీలక వ్యాఖ్యలు
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్
Source : ABP Desam

Background

చెన్నై: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 కార్యక్రమం నేడు చెన్నైలో జరుగుతోంది. భారతదేశ సమగ్ర అభివృద్ధిలో దక్షిణ భారతదేశం పాత్ర చాలా గొప్పది. విద్య, సాంకేతికత, ఉపాధి వంటి ఏ రంగాన్ని తీసుకున్నా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి దక్షిణ రాష్ట్రాల సహకారం ప్రధానంగా ఉంది. ఈ సంప్రదాయం, సంస్కృతి, సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఏబీపీ గ్రూప్ సదరన్ రైజింగ్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది ఈ సమ్మిట్‌లో మూడో ఎడిషన్.

 చెన్నైలోని కిండిలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌లో సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో రాజకీయాలు, సినిమా, క్రీడలు, సినీ, వ్యాపారం రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ ABP సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి, ముఖ్య ఉపన్యాసం చేస్తారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు విద్య శాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి, నటి మాళవికా మోహనన్ తో పాటు ఇతర రంగాల ప్రముఖులు పాల్గొంటున్నారు. పాల్గొనేవారిలో పీఎంకే అధ్యక్షుడు అంబుమణి రామదాస్, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్సీ కవిత, గాయని కవితా కృష్ణమూర్తి, స్టాండ్-అప్ కమెడియన్ శ్రద్ధా జైన్  వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు.

15:21 PM (IST)  •  25 Nov 2025

ABP Southern Rising Summit 2025 LIVE: 8 గంటల షిఫ్ట్‌ల గురించి నటి మాళవిక మోహనన్ కీలక వ్యాఖ్యలు

8 గంటల షిఫ్ట్‌ల గురించి పరిశ్రమలో జరుగుతున్న చర్చ గురించి మాళవిక స్పందించింది. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. "నాన్న ఇండస్ట్రీలో పనిచేస్తాడు. అతను సినిమా కోసం పనిచేయడం ప్రారంభించినప్పుడు, రాబోయే 5 నెలలు అతన్ని చూడకూడదని మేం చిన్నప్పటి నుండి మమ్మల్ని సిద్ధం చేసుకునేవాళ్ళం. ఎందుకంటే పని షెడ్యూల్ రోజుకు 12 గంటలు ఉండేది. మీరు 1-2 గంటలు ముందుగానే బయలుదేరుతారు. ఆ తర్వాత, షూట్ అయిపోయాక మరుసటి రోజు కూడా ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత ముంబై ట్రాఫిక్‌ను ఎదుర్కొని ఇంటికి వచ్చేవారు. కాబట్టి, మేం దానికి సిద్ధంగా ఉన్నాము. అలాంటి పరిస్థితిలో, ఆ తల్లిదండ్రులు మీతో తక్కువ సమయం ఉంటారు. కాబట్టి, చిన్నప్పటి నాకు.. నాన్నతో మరికొంత సమయం గడపాలని ఉండేది. పనికి , వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను కలిగి ఉండటం చాలా ముఖ్యమని భావిస్తున్నాను. ఇది పూర్తిగా న్యాయమే. అందరికీ అది అవసరం" లేకపోతే మీరు పని పూర్తిచేయలేరు అన్నారు. 

15:00 PM (IST)  •  25 Nov 2025

డీఎంకే శాస్త్రీయంగా ఓట్లు చోరీ చేస్తోంది - ఏఐఏడీఎంకే ఆరోపణ

ఏఐఏడీఎంకే జాతీయ అధికార ప్రతినిధి కోవై సత్యన్ డీఎంకే పార్టీపై, తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.I.N.D.I.A కూటమి ఓట్ల చోరీతో బాధపడుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలో నిజం లేదన్నారు. డీఎంకే వాస్తవానికి ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడుతోందని, క్షేత్రస్థాయిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి, అర్హులైన ఓటర్లను ఉద్దేశపూర్వకంగా ఓటర్ల లిస్ట్ నుండి తొలగించిందని ఆరోపించారు. అధికార పార్టీ డేటాను తారుమారు చేస్తోందని, దీనిని ఆయన సైంటిఫిక్ ఓటు చోరీ అని పేర్కొన్నారు.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget