అన్వేషించండి

Indian Cartoonists: ఇండియాలో ది బెస్ట్ కార్టూనిస్ట్‌లు ఎవరో తెలుసా? ఒక్కొక్కరిదీ ఒక్కో మార్క్

Famous Indian Cartoonists: శంకర్ పిళ్లై, ఆర్‌కే లక్ష్మణ్..ఇలా ఎంతో మంది కార్టూనిస్ట్‌లు తమదైన శైలిలో సమాజంలోని సమస్యలపై కార్టూన్లు వేసేవారు.

Famous Indian Cartoonists: 

కార్టూన్స్‌కు విలువ పెరిగింది అందుకే..

వంద మాటలు చెప్పలేంది. ఒక్క కార్టూన్‌ చెబుతుంది అంటారు. కార్టూన్‌కు ఉన్న విలువ అలాంటిది. వీటిలో నవ్వు తెప్పించేవే కాదు. ఆలోచింపజేసేవీ ఉంటాయి. ప్రభుత్వాలను పొగుడుతూ కొన్ని, చురకులు అంటిస్తూ కొన్ని. నిత్యం ఇవి వార్తాపత్రికల్లో, మ్యాగజైన్స్‌లో కనిపిస్తూనే ఉంటాయి. కేవలం ఈ కార్టూన్‌ల కోసమే వార్తాపత్రికలు చదివే వాళ్లూ ఉంటారు. సమాజంలోని సమస్యలను, అన్యాయాలను, అవినీతిని, అరాచకత్వాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి. ఇలా భారత్‌లో ఎంతో మంది కార్టూనిస్ట్‌లు తమదైన శైలిలో కార్టూన్‌లు వేసి..ఆదరణ సంపాదించుకున్నారు. కార్టూన్‌లు ఎవరు చూస్తారులే అనుకున్న ఆలోచనను మార్చేసి, ఆ కళకు కూడా గుర్తింపు తెచ్చిన కార్టూనిస్ట్‌లు ఎందరో ఉన్నారు. 

1. శంకర్ పిళ్లై: 

భారత్‌లో పొలిటికల్ కార్టూనింగ్‌ ఉన్న పాపులారిటీ తక్కువేమీ కాదు. కాస్తంత హ్యూమర్ జోడిస్తూ వేసే కార్టూన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే పొలిటికల్ కార్టూనింగ్ అంటే భారత్‌లో గుర్తొచ్చే మొట్టమొదటి పేరు కేశవ శంకర్ పిళ్లై. కేరళకు చెందిన ఈయన...శంకర్ పేరుతో కార్టూన్లు వేసేవారు. ఈయనను "ఫాదర్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ కార్టూనింగ్‌"గా పిలుస్తారు. శంకర్స్ వీక్లీకి ఆయనే ఎడిటర్‌గా ఉండేవారు. ఆయన గీసే కార్టూన్లకు "Punch" అని పేరు పెట్టారు. ఈ కార్టూన్లు...అబు అబ్రహం, రంగ, కుట్టి లాంటి మరెందరికో స్ఫూర్తినిచ్చింది. 1976లో శంకర్‌ను పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. కార్టూనింగ్‌లోనే కాదు. సాహిత్య రంగంలోనూ ఆయన సేవలందించారు. 1986లో కన్నుమూసిన శంకర్, 
వర్ధమాన కార్టూనిస్ట్‌లకు రోల్‌మోడల్‌గా నిలిచారు. 

2. బాలాసాహెబ్ ఠాక్రే: 

మహారాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే..కార్టూనిస్ట్ కూడా. Free Press Journalలో జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు ఠాక్రే. తరవాత కొద్ది రోజులకే సొంతగా మార్మిక్ అనే పొలిటికల్ వీక్లీని మొదలు పెట్టారు. ముంబయిలో మరాఠీయేతర జనాభా పెరుగుతుండటంపై తనదైన స్టైల్‌లో కార్టూన్లు వేసేవారు ఠాక్రే. ఇదొక్కటే కాదు. పేదరికం, ధరల పెరుగుదలతో పాటు అల్లర్లు, మత ఘర్షణలు లాంటి సమస్యలపైనా సెటైరికల్‌గా కార్టూన్లు వేసేవారు. 2012లో తుదిశ్వాస విడిచారు. 

3. ఆర్‌కే లక్ష్మణ్: 

"కామన్ మేన్" పేరుతో వచ్చిన కార్టూన్లు ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్టూన్లకు కూడా ఓ బ్రాండ్ క్రియేట్ అయింది వీటి వల్లే. వీటిని గీసిన వ్యక్తి ఆర్‌కే లక్ష్మణ్. Free Press Journalలో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. "You Said it" అనే కామిక్ స్ట్రిప్‌తో కార్టూన్లు గీయటం ఆర్‌కే లక్ష్మణ్ ప్రత్యేకత. 1951లో కామన్ మేన్ బ్రాండ్ సృష్టించిన ఆర్కే...అప్పటి నుంచి సాధారణ పౌరుల ఆశల్ని, ఆశయాల్ని కార్టూన్లలో ప్రతిబింబించేవారు. ప్రజలు దీన్ని చాలా త్వరగానే యాక్సెప్ట్ చేశారు. ఆర్‌కే లక్ష్మణ్ ప్రతిభకు గుర్తుగా, ఇండియన్ పోస్టల్ సర్వీస్ పోస్టల్ స్టాంప్‌లు కూడా విడుదల చేసింది. 

4. మారియో మిరందా: 

భారత్‌లోని టాప్‌ కార్టూనిస్ట్‌లలో ఒకరు మారియో మిరందా. రోజువారీ జీవనశైలిని కళ్లకు కడతాయి ఆయన గీసే కార్టూన్లు. వీధులు, ఇళ్లు ఇలా కామన్ ప్లేసెస్‌ని బ్యాగ్రౌండ్‌గా తీసుకుంటారు. సౌత్ ముంబయిలో అప్పట్లో ప్రతి గోడపైనా ఆయన గీసిన కార్టూన్ల పోస్టర్లు అతికించేవారు. 1988లో పద్మశ్రీ పురస్కారం లభించింది. 2002లో పద్మభూషణ్ వచ్చింది. బెంగళూరులోని ఇండియన్ కార్టూనిస్ట్స్‌ అసోసియేషన్, మారియో మిరందాకు జీవనసాఫల్య పురస్కారం అందించింది. 

5. ప్రాణ్ కుమార్ శర్మ: 

ప్రాణ్‌గా ప్రాచుర్యం పొందిన ప్రాణ్‌కుమార్ శర్మ "చాచా చౌదరి" అనే క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి, కార్టూన్లు గీసేవారు. 1960లో కార్టూనిస్ట్‌గా కెరీర్‌ను మొదలు పెట్టారు. దిల్లీలోని మిలాప్‌ న్యూస్‌ పేపర్‌కు పని చేశారు. హిందీ మ్యాగజైన్ లాట్‌పాట్ (Lotpot) కోసం చాచా చౌదరి క్యారెక్టర్‌ని సృష్టించారు. 2001లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కార్టూనిస్ట్స్‌..ప్రాణ్‌ కుమార్‌కు లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించింది. 1995లో లిమ్‌కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. వీరితో పాటు విజయ్ నరైన్ సేథ్, సుధీర్ తైలంగ్, రామ్ వాయీకర్‌లు కూడా కార్టూన్స్‌ వేయడంలో తమదైన శైలి చూపించారు. 

Also Read: Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Also Read: India's Famous Artists: తమ కుంచెతో స్వతంత్య్ర పోరాట స్పూర్తిని పంచిన చిత్రకారులెందరో

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
Priyanka Gandhi Parliament Speech: వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
CM Vijay Office Shifted: ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget