అన్వేషించండి

థాయ్‌లాండ్ నుంచి భారత్‌కి తిరిగొచ్చిన బుద్ధుడి అవశేషాలు, ఢిల్లీలో ఘనస్వాగతం

Lord Buddha Relics: బుద్ధుడి అవశేషాలు 26 రోజుల తరవాత థాయ్‌లాండ్ నుంచి భారత్‌కి తిరిగొచ్చాయి.

Lord Buddha Relics Returns: బుద్ధుడితో పాటు ఆయన ఇద్దరి శిష్యులు అరహంత్ సరిపుట్ట, మహా మొగ్గల్లన అవశేషాలు థాయ్‌లాండ్ నుంచి భారత్‌కి తిరిగొచ్చారు. 26 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో పలు చోట్ల ఆ అస్థికల్ని ప్రదర్శించారు. ఆ తరవాత మళ్లీ వాటిని  భారత్‌కి తీసుకొచ్చారు. కేంద్రమంత్రి మీనాక్షి లేఖి వాళ్లకి స్వాగతం పలికారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఫిబ్రవరి 22వ తేదీన  వీటిని థాయ్‌లాండ్‌కి పంపారు. పాలమ్‌లోని ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్‌కి వాటిని తిరిగి తీసుకొచ్చారు. థాయ్‌లాండ్‌లో లక్షలాది మంది ఆ అవశేషాలకి పూజలు నిర్వహించారు. ఈ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయిన వెంటనే రెడ్‌కార్పెట్ వేసి ఆహ్వానించారు. ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్ టర్మినల్ బిల్డింగ్ వరకూ ఘన స్వాగతం పలికారు. కేంద్రమంత్రి మీనాక్షి లేఖి బౌద్ధ అవశేషాలున్న భరణిని స్వయంగా తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన బౌద్ధులను ఉద్దేశిస్తూ కీలక ప్రసంగం చేశారు. ఈ మేరకు X వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. 

"బౌద్ధ అవశేషాల్ని ఇలా భారత్‌కి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అరహంత్ సరిపుట్ట, అరహంత్ మహా మొగ్గల్లన అవశేషాలు కూడా భారత్‌కి వచ్చాయి. థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వీటిని ఇలా రిసీవ్ చేసుకోవడం నాకెంతో గౌరవంగా ఉంది. గత 25 రోజుల్లో థాయ్‌లాండ్‌లోని 40 లక్షల మంది బౌద్ధులు ఆ అవశేషాలకు పూజలు నిర్వహించారు. బుద్ధుని సిద్ధాంతాలు భారత్‌, థాయ్‌లాండ్‌కి మధ్య వారధిగా నిలిచాయి. ఈ బంధం ఎంతో బలమైంది"

- మీనాక్షి లేఖి, కేంద్రమంత్రి

ఈ సందర్భంగా ఆమె ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలనూ షేర్ చేశారు. థాయ్‌ ప్రజలు ఈ అవశేషాల ప్రదర్శనపై ఎంతో ఆసక్తి చూపించారని తెలిపారు. థాయ్‌తో పాటు కంబోడియా, లావోస్, వియత్నాంకి చెందిన ప్రజలు కూడా పూజలు నిర్వహించినట్టు వెల్లడించారు. బుద్ధుడు చెప్పిన ధమ్మపధం ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండిపోతుందని స్పష్టం చేశారు మీనాక్షి లేఖి. ఈ కార్యక్రమంలో మీనాక్షి లేఖి, అభిజీత్ హల్దార్ లతో పాటు బౌద్ధ మత గురువులు, వందల మంది వారి శిష్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. వీరంతా బుద్ధ భగవానుడు, ఆయన శిష్యుల పవిత్ర అస్థికలకు ప్రత్యేక పూజలు చేసి, ఆనందంతో పరవశులయ్యారు.ఈ క్రతువులన్నీ ముగిసిన తర్వాత బుద్ధుడు, ఆయన శిష్యుల పవిత్ర అస్థికలను మంత్రి మీనాక్షి లేఖి నేషనల్ మ్యూజియానికి అందచేశారు.

 Also Read: IVF ట్రీట్‌మెంట్‌ వయోపరిమితిపై కేంద్రం వార్నింగ్, పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget