అన్వేషించండి

Simla Tensions : సిమ్లాలో మత రాజకీయ ఉద్రిక్తతలు - మసీదు నిర్మాణంపై ఆందోళనలు - హిమచల్‌లో ఏం జరుగుతోంది ?

Himachal Pradesh : సిమ్లాలో ఓ మసీదును అక్రమంగా నిర్మిస్తున్నారని హిందూ సంస్థలు చేసిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ అంశం రాజకీయంగానూ పెను ప్రకంపనలకు కారణం అవుతోంది.

Shimla mosque Politics : పర్యాటక రంగానికి స్వర్గధామంగా ఉన్న సిమ్లా ఇప్పుడు వేరే కారణాలతో ప్రచారంలోకి వస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మతపరమైన అంమశాలతో అక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.  బుధవారం సిమ్లాలో చేపడుతున్న ఓ మసీదు నిర్మాణం అక్రమం అని. హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  

సిమ్లా శివారులో వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్న ఓ స్థలంలో పాత మసీదు ఉంది. నిజానికి ఆ సంస్థ కోర్టు వివాదాల్లో ఉంది. పధ్నాలుగేళ్లుగా న్యాయవివాదాల్లో ఉన్న ఆ స్థలంలో ఎలాంటి అదనపు నిర్మాణాలు చేయవద్దని కోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయితే ఒక అంతస్తు ఉన్న ఆ మసీదు నిర్మాణానికి ఐదు అంతస్తులు కట్టేశారు. ఐదు అంతస్తల వరకూ శ్లాబ్స్ వేసి.. ఇతర నిర్మాణాలు చేస్తూండటంతో హిందూ సంఘాలు ఆందోలనకు దిగాయి. సిమ్లాలో అంత పెద్ద మసీదును నిర్మించడం చట్ట విరుద్దమని.. ఉద్దేశపూర్వకంగా సిమ్లా డెమెగ్రాఫిక్ ఔన్నత్యన్ని చెడగొట్టేలా నిర్మాణాలు చేస్తున్నారని..వెంటనే అక్రమ నిర్మాలను కూలగొట్టేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
Simla Tensions : సిమ్లాలో మత రాజకీయ ఉద్రిక్తతలు - మసీదు నిర్మాణంపై ఆందోళనలు - హిమచల్‌లో ఏం జరుగుతోంది ?

రాహుల్ గాంధీకి పెళ్లంట - మరోసారి ఊగిపోతున్న సోషల్ మీడియా ! వధువు ఎవరో తెలుసా ?

ఈ మసీదు వ్యవహారం కొంత కాలంగా కలకలం రేపుతోంది. అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి ఒకరు ఈ సమీదు నిర్మాణం అక్రమమేనని స్పష్టం చేశారు. ఆ అంశం కోర్టులో ఉందని తెలిపారు. అయితే అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నా సరే హిమాచల్ ప్రభుత్వం పట్టించుకోవం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో మసీదుకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాలు.. ఘర్షణలకు దారి తీశాయి.         
Simla Tensions : సిమ్లాలో మత రాజకీయ ఉద్రిక్తతలు - మసీదు నిర్మాణంపై ఆందోళనలు - హిమచల్‌లో ఏం జరుగుతోంది ?    

కస్టమర్ జాక్ పాట్ కొడితే రూ. వెయ్యి చేతిలో పెట్టారు - క్రెడ్ కంపెనీ తీరుపై నెటిజన్ల విమర్శలు

హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవలి కాలంలో ముస్లిం జనాభా పెరుగుతోంది. హిందువుల జనాభా పెరుగుదల శాతం పదమూడు ఉండగా.. ముస్లింల జనాభా పెరుగుదల శాతం ముఫ్పై దాటిపోయింది. అదే సమయంలో మసీదల అక్రమ నిర్మాణాల అంశం హిందూ వర్గాల్లో అలజడికి కారణం అవుతోంది. అయితే హిమాచల్ ప్రదేశ్ హిందువులే మెజార్టీలు. ఆ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది హిందువులు ఉండగా.. లక్షన్నర మంత్రి మాత్రమే ముస్లింలు న్నారు. ఆ తర్వాత వరుసగా సిక్కులు, క్రిస్టియన్లు ఉన్నారు. అయితే అనూహ్యంగా ముస్లింల సంఖ్య పెరుగుతూండటం.. ఆ స్థాయిలో హిందువుల సంఖ్య పెరగకపోవడంతో పాటు మసీదుల నిర్మాణాలను జోరుగా చేపట్టడం ఉద్రిక్తలకు కారణం అవుతోంది.    

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget