అన్వేషించండి

Coronavirus in India: దేశంలో కొత్తగా 3,205 మందికి కరోనా- దిల్లీలో 31 శాతం పెరిగిన కేసులు

Coronavirus in India: దేశంలో కొత్తగా 3205 కరోనా కేసులు నమోదుకాగా 31 మంది మృతి చెందారు.

Coronavirus in India: 

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,88,118కి చేరింది. ఇందులో 4,25,44,689 మంది కోలుకోగా, మరో 5,23,920 మంది మృతి చెందారు. 19,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.05గా ఉంది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. 

వ్యాక్సినేషన్

Coronavirus in India: దేశంలో కొత్తగా 3,205 మందికి కరోనా- దిల్లీలో 31 శాతం పెరిగిన కేసులు

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,89,48,01,203 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. మంగళవారం ఒక్కరోజే 4,79,208 మందికి వ్యాక్సిన్ అందించారు.

కరోనా ప్రభావం

కరోనా వైరస్ సోకిన వారిలో దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉందనే విషయంపై తాజాగా ఓ అధ్యయన షాకింగ్ విషయాలు చెప్పిింది. వైరస్ సోకినప్పుడు కొందరిలో స్వల్ప లక్షణాలు చాలా తక్కువ కాలమే ఉండి త్వరగానే కోలుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ తగ్గినా కూడా కొందరిలో కరోనా లక్షణాలు మాత్రం దీర్ఘకాలంగా కనిపిస్తున్నాయి. దీన్నే లాంగ్ కోవిడ్ అంటారు.  దాదాపు 30 శాతం మందిని ఇలా లాంగ్ కోవిడ్ లక్షణాలు వేధిస్తున్నట్టు అధ్యయనంలో తెలిసింది.

వైరస్ సంబంధిత సూక్ష్మ వ్యాధి కణాల ప్రభావం వల్ల లక్షణాలు ఇంకా శరీరంలో ఉంటున్నాయని, అవి రోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెలస్ వారు నిర్వహించిన పరిశోధనలో చాలా మంది పోస్ట్ కోవిడ్ బాధితులు ఉన్నారని తేలింది. వారంతా కరోనా తాలూకు లక్షణాలతో నెలల పాటూ బాధపడుతున్నట్టు బయటపడింది. ముఖ్యంగా డయాబెటిస్, ఊబకాయం సమస్యలతో బాధపడుతూ కరోనా బారిన పడిన వారిలోనే లాంగ్ కోవిడ్ లక్షణాలు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

Also Read: Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్‌ రాణా దంపతులకు ఊరట- కండిషన్ బెయిల్ ఇచ్చిన కోర్టు

Also Read: Covid Pandemic: ఇదేముంది, రానున్న వేరియంట్‌ సృష్టించేది అంతకుమించి- బిల్‌గేట్స్‌ హెచ్చరిక

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget