అన్వేషించండి

Central Cabinet decisions: 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన - కేంద్రం నిర్ణయం - ఎవరి కోసమంటే

Central Cabinet : కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 100 జిల్లాలను కవర్ చేసేలా ఆరు సంవత్సరాల కాలానికి “ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన”ను ఆమోదించింది.

Dhan Dhaanya Krishi Yojana:  ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం 100 జిల్లాలను కవర్ చేసేలా ఆరు సంవత్సరాల కాలానికి “ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన” పథకాన్ని అమలు ఆమోదించింది. 2025-26 నుండి 100 జిల్లాలను కవర్ చేసేలా 2025-26 నుండి ప్రారంభమయ్యే "ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన"ను ఆమోదించారు. 

వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యీకరణ , స్థిరమైన వ్యవసాయ పద్ధతులను స్వీకరించడం, పంచాయతీ ,  బ్లాక్ స్థాయిలో పంటకోత తర్వాత నిల్వను పెంచడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం,  దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక రుణ లభ్యతను సులభతరం చేయడం ఈ పథకం లక్ష్యం. "ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన" కింద 100 జిల్లాలను అభివృద్ధి చేయడానికి 2025-26 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఇది ఉంది. ఈ పథకం 11 విభాగాలు, ఇతర రాష్ట్ర పథకాలు , ప్రైవేట్ రంగంతో స్థానిక భాగస్వామ్యాలతో ఉన్న 36 పథకాల కలయిక ద్వారా అమలు చేస్తారు. తక్కువ ఉత్పాదకత, తక్కువ పంట తీవ్రత మరియు తక్కువ రుణ పంపిణీ అనే మూడు కీలక సూచికల ఆధారంగా 100 జిల్లాలను గుర్తిస్తారు. 

ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో జిల్లాల సంఖ్య నికర పంట విస్తీర్ణం , కార్యాచరణ హోల్డింగ్‌ల వాటా ఆధారంగా ఉంటుంది. అయితే, ప్రతి రాష్ట్రం నుండి కనీసం 1 జిల్లాను ఎంపిక చేస్తారు.  ప్రభావవంతమైన ప్రణాళిక, అమలు,  పర్యవేక్షణ కోసం జిల్లా, రాష్ట్ర ,  జాతీయ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు.  జిల్లా ధన్ ధాన్య సమితి ద్వారా జిల్లా వ్యవసాయం ,  అనుబంధ కార్యకలాపాల ప్రణాళికను ఖరారు చేస్తారు, ఇందులో ప్రగతిశీల రైతులు కూడా సభ్యులుగా ఉంటారు. పంట వైవిధ్యీకరణ, నీరు ,  నేల ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయం,  అనుబంధ రంగాలలో స్వయం సమృద్ధి అలాగే సహజ ,  సేంద్రీయ వ్యవసాయ విస్తరణ అనే జాతీయ లక్ష్యాలను సాధించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది.  

ఈ 100 జిల్లాల్లో లక్ష్య ఫలితాలు మెరుగుపడటంతో, దేశానికి కీలక పనితీరు సూచికలతో పోలిస్తే మొత్తం సగటు పెరుగుతుంది. ఈ పథకం అధిక ఉత్పాదకత, వ్యవసాయం ,  అనుబంధ రంగాలలో విలువ జోడిస్తుంది. స్థానిక జీవనోపాధి సృష్టిస్తుంది.  ఆత్మనిర్భర్ భారత్  సాధించడానికి  ఉపోయగపడుతుదని కేంద్రం నిర్ణయించింది. అలాగే NTPC రిన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్,  దాని ఇతర జాయింట్ వెంచర్స్/సబ్సిడియరీలలో పెట్టుబడుల కోసం NTPC లిమిటెడ్‌కు అధికారాలను  కల్పిచారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు రూ. 20,000 కోట్ల పెట్టుబడిని ఆమోదించారు. అలాగే NLC ఇండియా లిమిటెడ్ (NLCIL)కు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు అధికారం ఇచ్చారు.                       

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LRS In Andhra Pradesh: ఏపీలో అనుమతులు లేని ప్లాట్లు ఉన్నాయా.. మరో 4 రోజులే గడువు, 50 శాతం రాయితీ
ఏపీలో అనుమతులు లేని ప్లాట్లు ఉన్నాయా.. మరో 4 రోజులే గడువు, 50 శాతం రాయితీ
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LRS In Andhra Pradesh: ఏపీలో అనుమతులు లేని ప్లాట్లు ఉన్నాయా.. మరో 4 రోజులే గడువు, 50 శాతం రాయితీ
ఏపీలో అనుమతులు లేని ప్లాట్లు ఉన్నాయా.. మరో 4 రోజులే గడువు, 50 శాతం రాయితీ
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Ikkis Box Office Collection Worldwide Total: ధర్మేంద్ర లాస్ట్ సినిమా... అమితాబ్ మనవడి ఫస్ట్ సినిమా... థియేటర్లలో హిట్టా? ఫట్టా?
ధర్మేంద్ర లాస్ట్ సినిమా... అమితాబ్ మనవడి ఫస్ట్ సినిమా... థియేటర్లలో హిట్టా? ఫట్టా?
Saina Nehwal Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్
రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
Embed widget