అన్వేషించండి

KCR News: అందుబాటులో ఉండండి- ఎంపీలకు కేసీఆర్‌ బిగ్‌ అలర్ట్‌

KCR On Lok Sabha Elections: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఈ మధ్యే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వేగంగా కోలుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఫోకస్‌ అంతా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పెట్టినట్టు కనిపిస్తోంది.

KCR On Lok Sabha Elections: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ మళ్లీ పొలిటికల్ ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన షాక్ నుంచి కేడర్‌ను బయటపడేయడంతోపాటు వచ్చే లోక్‌సభ ఎన్నకల్లో ఎక్కువ అభ్యర్థులను గెలిపించుకునే వ్యూహాలు రెడీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఈ మధ్యే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వేగంగా కోలుకుంటున్నారు. అందుకే ఆయన ఫోకస్‌ అంతా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పెట్టినట్టు కనిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్న టైంలో ఎంపీలకు అధినేత నుంచి బిగ్‌ అలర్ట్ వెళ్లింది. ఎంపీలంతా అందుబాటులో ఉండాలని ఆ సందేశం. 

అందుబాటులో ఉండాలని అధినేత నుంచి సందేశం అందుకున్న బీఆర్‌ఎస్‌ ఎంపీలంతా ఒక్కొక్కరుగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. హైదరాబాద్ వచ్చిన ఎంపీలతో కేసీఆర్ విడివిడిగా భేటీ కానున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ తప్పు జరిగింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆ తప్పులకు అవకాశం ఇవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. 

మరోవైపు కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఆయన మళ్లీ మెదక్ నుంచి బరిలో ఉంటారని చెప్పుకుంటున్నారు. దీనిపై ఏమైనా చర్చిస్తారా అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే ఎంపీలుగా ఉన్న వారి స్థానంలో కొత్తి వారిని పెట్టాలనే డిమాండ్ కూడా పార్టీలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీనిపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కాంగ్రెస్ వ్యూహాలు రెడీ చేస్తోంది. కాంగ్రెస్ కీలక సమావేశం కూడా జరిగింది. ఇప్పుడు బీజేపీలో కదలిక మొదలైంది. అందుకే బీఆర్‌ఎస్ అధినేత కూడా ఎంపీలతో మాట్లాడుతున్నారు. ఈ సమావేశాల్లో కేటీఆర్‌, హరీష్‌ ఇద్దరూ పాల్గొనే చాన్స్ ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget