అన్వేషించండి

NEET Row: పేపర్ లీక్ చేస్తే రూ.10 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష - సంచలన బిల్లు తీసుకొచ్చిన ప్రభుత్వం

NEET Paper Leak: నీట్‌ పేపర్ లీక్ వివాదాస్పదమవుతున్న క్రమంలో బిహార్ ప్రభుత్వం సంచలన బిల్‌ తీసుకొచ్చింది. పేపర్ లీక్‌కి పాల్పడితే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

Anti Paper Leak Bill: నీట్‌ పేపర్ లీక్‌ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రమంలో బిహార్ కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఇలాంటివి జరగకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తోంది. ఈ మేరకు  Bihar Public Examinations బిల్‌ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. Prevention of Unfair Means గా ఈ బిల్‌కి పేరు పెట్టింది. పేపర్‌ లీక్‌లను ఆపడంతో పాటు మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టేందుకు ఈ బిల్‌ రూపొందించింది ప్రభుత్వం. రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదిరి ఈ బిల్‌ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వాయిస్ ఓటు ద్వారా బిల్‌ని పాస్ చేశారు. అయితే ప్రతిపక్ష నేతలు ఈ సమయంలో సభ నుంచి వాకౌట్ చేశారు. పోటీ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌లకు అడ్డుకట్ట వేయడంతో పాటు క్వశ్చన్ పేపర్ లీక్‌లనూ అడ్డుకోవాలన్న లక్ష్యంతో బిల్ తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మాల్‌ప్రాక్టీస్‌కి పాల్పడినా, పేపర్ లీక్ చేసినా రూ.10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు 3-5 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. 

"బిహార్ ప్రభుత్వం పేపర్‌ లీక్‌ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చాం. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ చట్టం ద్వారా మేలు జరుగుతుంది. వాళ్ల భవిష్యత్‌కి భరోసా ఉటుంది. నిందితులకు గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. కోటి జరిమానా విధించాలని ప్రతిపాదించాం"

- విజయ్ కుమార్ చౌదిరి, బిహార్ మంత్రి

ఈ బిల్‌పై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. నీట్‌ వ్యవహారంపై ఓ వైపు విచారణ జరుగుతున్నా యాంటీ పేపర్ లీక్ బిల్‌ని తీసుకొచ్చి రగడ చేస్తున్నారని మండి పడ్డారు. ప్రభుత్వం మంచి చేసినా అది అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. 

సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

నీట్‌ పేపర్ లీక్ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రీఎగ్జామ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. పేపర్ లీక్‌ జరిగినట్టు స్పష్టం చేసింది. 155 మంది విద్యార్థులు ఈ పేపర్ లీక్‌ కారణంగా లబ్ధి పొందారని, వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని వెల్లడించింది.

Also Read: Viral Video: సముద్రంలో పడవపై ఒక్కసారిగా దాడి చేసిన భారీ తిమింగలం - వీడియో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.