అన్వేషించండి

Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త

Andhra Pradesh: పెట్టుబడులు ఏపీకి వచ్చే అంశంలో నారా లోకేష్, వ్యాపారవేత్త మోహన్ దాస్ పాయ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. లోకేష్ ఆహ్వానంపై వ్యాపారవేత్త ఏపీలో ఇంకా చాలా గ్రౌండ్ వర్క్ జరగాల్సి ఉందన్నారు.

investments In AP :  సాఫ్ట్‌వేర్ రంగానికి కీలకంగా ఉన్న బెంగళూరులో మౌలికసదుపాయాల కొరతపై ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు , ఐటీ ఉద్యోగులకు చిరాకెత్తించేలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లడానికి గంటల సమయం పడుతుంది.ఇక వర్షం వస్తే చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం బెంగళూరు వర్షాల ధాటికి కకావికలం అయిపోయింది. ఈ సందర్భంలో పరిస్థితుల్ని మెరుగుపర్చాలని లేకపోతే ఎమ్మెన్సీలు తమ కార్యాలయాలను ఇక్కడి నుంచి తరలించేస్తాయని ప్రముఖ పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు మోహన్ దాస్ పాయ్ ట్వీట్ చేశారు. 

మంత్రి నారా లోకేష్ ఈ ట్వీట్‌పై స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే వారి కోసం ప్రత్యేకంగా ఆరు పాలసీలు సిద్ధం చేశారని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీకి వచ్చేయాలని పిలుపునిచ్చారు.

దీనికి మోహన్ దాస్ పాయ్ భిన్ంగా స్పందించారు. గత ప్రభుత్వం వల్ల ఏపీ అంటే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు పరిస్థితుల్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నా ఇంకా ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉందన్నారు. 

గతంలో ఓ పారిశ్రామిక ఇలానే  ట్వీట్ పెడితే..అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ ఏపీకి రావాలని  పిలుపునిచ్చారు. అప్పటి కర్ణాటక ప్రభుత్వంలోని మంత్రులు కేటీఆర్‌కు కౌంటర్ ఇవ్వడంతో అది రాజకీయ ఇష్యూ అయింది.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఏపీకి మరో గుడ్ న్యూస్ - అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం
ఏపీకి మరో గుడ్ న్యూస్ - అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం
Trains Cancelled: తీవ్ర తుపానుగా 'దానా' - 2 రోజులు ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తీవ్ర తుపానుగా 'దానా' - 2 రోజులు ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌైండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌైండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
Andhra Pradesh BJP : ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?
ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏబీపీ నెట్‌వర్క్ నేతృత్వంలో సదరన్ రైజింగ్ సమ్మిట్, గ్రాండ్‌గా ఈవెంట్‌లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరంఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఏపీకి మరో గుడ్ న్యూస్ - అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం
ఏపీకి మరో గుడ్ న్యూస్ - అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం
Trains Cancelled: తీవ్ర తుపానుగా 'దానా' - 2 రోజులు ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తీవ్ర తుపానుగా 'దానా' - 2 రోజులు ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌైండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌైండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
Andhra Pradesh BJP : ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?
ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?
YS Jagan: ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
Pushpa 2 : 'పుష్ప 2'లో శ్రద్ధా స్పెషల్ సాంగ్... ఒక్క పాట కోసం ఈ బాలీవుడ్ బ్యూటీకి మైండ్ బ్లోయింగ్ రెమ్యూనరేషన్
'పుష్ప 2'లో శ్రద్ధా స్పెషల్ సాంగ్... ఒక్క పాట కోసం ఈ బాలీవుడ్ బ్యూటీకి మైండ్ బ్లోయింగ్ రెమ్యూనరేషన్
Telangana News: తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
Game Changer: తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ జోరు - వామ్మో థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా?
తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ జోరు - వామ్మో థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా?
Embed widget