అన్వేషించండి

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం ప్రారంభం, సేలా టన్నెల్‌కి ఎన్నో ప్రత్యేకతలు

Sela Tunnel: ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే పొడవైన సేలా టన్నెల్‌ని ప్రారంభించారు.

Facts About Sela Tunnel: ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండు వరసల Sela Tunnel ని ప్రారంభించారు. నిర్మాణ పరంగానే కాకుండా..వ్యూహాత్మకంగానూ ఈ సొరంగ మాత్రం ఎంతో ప్రత్యేకమైంది. దాదాపు 13 వేల అడుగుల ఎత్తులో ఈ సొరంగాన్ని నిర్మించారు. Border Road Organisation (BRO) ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.825 కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో రెండు టన్నెల్స్‌ని నిర్మించారు. Tunnel 1 పొడవు 1,003 మీటర్లు కాగా...Tunnel 2 పొడవు 1595 మీటర్లుగా ఉంది. ఇందులో రెండు రోడ్‌లు ఉన్నాయి. మొత్తం 8.6 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోజుకి కనీసం 2 వేల ట్రక్‌లు, 3 వేల కార్‌లు రాకపోకలు సాగించేలా పటిష్ఠంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకుపోయేలా ఏర్పాట్లు చేశారు. చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న తవాంగ్‌ని అనుసంధానించనుంది ఈ టన్నెల్. ఏ వాతావరణాన్నైనా తట్టుకుని నిలబడగలగడం దీని స్పెషాల్టీ. తవాంగ్‌కి చేరుకునే సమయాన్ని దాదాపు గంట వరకూ తగ్గించగలుగుతుంది. 

LACకి భారత సైన్యం ఆయుధాల్ని, ఇతరత్రా భారీ పరికరాల్ని తరలించుకునేందుకు ఈ సొరంగ మార్గం ఎంతో ఉపకరించనుంది. అయితే...తవాంగ్‌కి అనుసంధానిస్తూ ఇప్పటికే  Balipara-Charidwar-Tawang Road ఉన్నప్పటికీ...మంచు కురవడం వల్ల ఎప్పుడూ ఆ రోడ్ బ్లాక్ అవుతూ ఉంటుంది. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే...ప్రభుత్వం ఇలా సొరంగ మార్గ నిర్మాణాన్ని చేపట్టింది. సేలా పాస్‌కి సమీపంలో ఉన్న ఈ Sela Tunnel ప్రాజెక్ట్‌ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 2019 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన చేశారు. ఆ తరవాత కరోనా సంక్షోభం తలెత్తడం వల్ల నిర్మాణం ఆలస్యమైంది. 

ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటనలో భాగంగా కజిరంగ నేషనల్ పార్క్‌ని సందర్శించారు. అక్కడ జీప్‌ సఫారీతో పాటు ఏనుగంబారిపై ఊరేగారు. 1957 తరవాత ఈ నేషనల్ పార్క్‌ని సందర్శించిన తొలి ప్రధాని మోదీయే. కజిరంగ నేషనల్ పార్క్‌కి Unesco World Heritage Site గా గుర్తింపు కూడా దక్కింది. ముందు ఏనుగుపైకి ఎక్కి సవారీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..ఆ తరవాత జీప్ సఫారీ కూడా చేశారు. ఆయనతో పాటు పార్క్ డైరెక్టర్ సోనాలీ ఘోష్‌, పలువురు అటవీ అధికారులున్నారు. ప్రస్తుతం ఈ సఫారీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: బాయ్‌కాట్‌ ట్రెండ్‌తో చాలా నష్టపోయాం, భారత్‌ని క్షమాపణలు కోరుతున్నా - మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget