అన్వేషించండి

Afghanistan Humanitarian Crisis: ఐరాస.. తాలిబన్ల విషయంలో ఎందుకింత సైలెంట్?

అఫ్గానిస్థాన్ లో ఇంత అల్లకల్లోలం జరుగుతుంటే ఐక్యరాజ్యసమితి ఏం చేస్తుంది? తాలిబన్ల విషయంలో ఐరాస ఏం చేయలేదా?

ప్రపంచ శాంతి కోసం 76 ఏళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి ప్రారంభమైంది. మరో ప్రపంచ యుద్ధం జరగకుండా అడ్డుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. అయితే ప్రపంచంలో జరిగే ఎలాంటి హింసాత్మక ఘటనలపైనైనా చర్యలు తీసుకునే ఐరాస.. అఫ్గానిస్థాన్ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంది. ఇందుకు కారణమేంటి?

యూఎస్, ఫ్రాన్స్, యూకే, రష్యా, చైనా దేశాలకు వీటో పవర్ ఉంది. అయితే తాలిబన్ల విషయంలో ఈ ఐదు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఏ దేశంలోనైనా యుద్ధం ఆపడానికి ఐరాస నేరుగా కలుగజేసుకోదు. పరిస్థితులు మరింత దిగజారినా.. ఐరాస కలుగుజేసుకొని ఓ నిర్ణయం తీసుకోవాలని ఈ దేశాలు కోరితేనే అది సాధ్యమవుతుంది. ప్రపంచదేశాలు శాంతియుతంగా ఉండేలా చూడటమే ఐరాస పని. కానీ బలవంతంగా శాంతిని నెలకొల్పలేదు.

ALSO READ:

Afghanistan Taliban News: అఫ్గాన్‌ ప్రస్తుత పరిస్థితిపై భారత వైఖరేంటి? విదేశాంగ మంత్రి ఎమన్నారంటే..

అయితే అఫ్గానిస్థాన్ లో ఐరాస పాత్ర ఇంత బలహీనపడటానికి కారణం రష్యా, అమెరికా వంటి వీటో దేశాలు ఇందులో కలుగజేసుకోవడమే.

మానవతా సంక్షోభం..

అఫ్గానిస్థాన్ లో మానవతా సంక్షోభం ఏర్పడిందని ఐరాస ఆహార ఏజెన్సీ పేర్కొంది. తాలిబన్లు ఆక్రమించిన తర్వాత ఈ సంక్షోభం మరింత ఎక్కువైందని.. 1.4 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, మూడేళ్లుగా ఉన్న కరవు, కొవిడ్ 19 వల్ల దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితుల వల్ల ఇప్పటికే పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు ఐరాస పేర్కొంది.

కరవు కారణంగా 40 శాతానికి పైగా పంటలు దెబ్బతినగా, పశుసంపద కూడా నాశనమైంది. తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవడం వల్ల వేలాదిమంది ప్రజలు వలసలు వెళ్లిపోతున్నరాని దీని వల్ల మరో సంక్షోభం తలెత్తుతుంది. ప్రస్తుతం ప్రజలు ఆహారం అందాలంటే దాతలు 200 మిలియన్ డాలర్ల వరకు విరాళం ఇవ్వాలని యూఎన్ ఫుడ్ ఏజెన్సీ డైరెక్టర్ మేరీ ఎలెన్ మెక్ గ్రాతీ కోరారు.

Afghanistan Funds : బ్యాంకుల్లోని ఆఫ్గాన్ డబ్బులకు వారసులెవరు..?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ

వీడియోలు

Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam
Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Bangladesh Cricket: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
FIR at home: బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
SIT notice to KTR: ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
Embed widget