అన్వేషించండి

Adani Row: ఇలా అయితే ఇన్వెస్టర్లకు ఎలా భరోసా ఇవ్వగలం, కమిటీ వేసి విచారించండి - సుప్రీం కోర్టు ఆదేశాలు

Adani Row: అదానీ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించింది.

 Supreme Court on Adani Row

అదానీ అంశంపై విచారణ..

హిండన్‌బర్గ్-అదానీ అంశం దాదాపు పది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు..ఇన్వెస్టర్ల పెట్టుబడులను రక్షించాల్సిన అవసరముందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు సెబీ జోక్యం చేసుకుని నియంత్రణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించింది. ఫిబ్రవరి 13న విచారణను వాయిదా వేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం దీనిపై ప్రత్యేకంగా  ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. నిపుణులను నియమించి ఇన్వెస్టర్ల భద్రతకు భరోసా కల్పించే విధానాలు అనుసరించాలని తేల్చి చెప్పింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్‌లు పడిపోవటం వల్ల మదుపరులు లక్షల కోట్ల రూపాయలు కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించింది. అదానీ గ్రూప్ మొత్తంగా 100 బిలియన్ డాలర్ల సంపద పోగొట్టుకుందని తెలిపింది. 

"భారత మదుపరులు లక్షల కోట్లు నష్టపోయారు. రూ.10 లక్షల కోట్లు అని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల పెట్టుబడులకు ఎలా భరోసా ఇవ్వగలం. భవిష్యత్‌లో ఇలాంటివి జరగవు అని ఎలా చెప్పగలం. సెబీ ఈ విషయంలో ఏం చేస్తుంది" 

-సుప్రీంకోర్టు ధర్మాసనం

వచ్చే సోమవారం నాటికి సెబీ దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని స్పష్టం చేసింది. 

"మేమిచ్చే సలహా ఒకటే. విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయండి. సెబీ రెగ్యులేటరీపై ఎలాంటి అనుమానాలూ ఉండకూడదు. విచారణ చేస్తే కానీ ఈ రెగ్యులేటరీలో ఏమైనా సంస్కరణలు చేయాలా అన్నది తేలుతుంది. ఓ దశ దాటిన తరవాత పాలసీ డొమైన్‌లో మేం జోక్యం చేసుకోం. కానీ భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా కచ్చితంగా ఓ మెకానిజం తీసుకురావాలి" 

- సుప్రీం కోర్టు ధర్మాసనం 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget