అన్వేషించండి

ABP CVoter Opinion Poll: ప్రధాని పదవికి మోదీయే పర్‌ఫెక్ట్, రెండో స్థానంలో రాహుల్ - ABP సీఓటర్ ఒపీనియన్ పోల్

ABP News CVoter Opinion Poll: ప్రధాని పదవికి మోదీయే సరైన వ్యక్తి అని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది.

ABP News CVoter Opinion Poll 2024: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ (Lok Sabha Elections 2024) మరి కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. మొత్తం 7 విడతల్లో జూన్ 1వ తేదీ వరకూ ఈ ఎన్నికలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే దేశ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది ABP CVoter Opinion Poll. ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉండాలని సర్వే చేపట్టగా అందులో 58% మంది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకే ఓటు వేశారు. ఆయనే ఆ పదవికి సరైన వ్యక్తి అని తేల్చి చెప్పారు. ఇక ఎప్పటి నుంచో ప్రతిపక్షాల తరపున రాహుల్ ప్రధాని అభ్యర్థి అన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ ఒపీనియన్‌ పోల్‌లో రాహుల్‌ గురించీ అభిప్రాయాలు సేకరించింది ఏబీపీ సీఓటర్స్ ఒపీనియన్ పోల్. అందులో 16% మంది రాహుల్‌కి అనుకూలంగా ఓటు వేశారు. ఆయన ప్రధానిగా ఉండడానికి అర్హులే అని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

అయితే...నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరినైనా ఒకరిని నేరుగా ఎన్నుకోవాల్సి వస్తే ఎవరికి ఓటు వేస్తారన్న కోణంలోనూ సర్వే జరిగింది. అందులో 62.4% మంది మోదీకి మద్దతునిచ్చారు. ఆయననే ప్రధానిగా ఎన్నుకుంటామని చెప్పారు. 28% మంది ఓటర్లు రాహుల్‌కి ఓటు వేశారు. ఇక ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 2.4% మంది ప్రధాని పదవికి అరవింద్ కేజ్రీవాల్ కూడా సరైన వ్యక్తే అని చెప్పారు. 1.6% మంది ఓటర్లు మమతా బెనర్జీకి మద్దతు తెలిపారు. అఖిలేష్ యాదవ్‌కీ 1.5% మంది ఓటు వేశారు. 11.1% మంది ఇతరుల పేర్లు చెప్పగా...8.2% మంది చెప్పలేమని సమాధానమిచ్చారు. 

సర్వేలో పాల్గొన్న ఓటర్లలో 23.6% మంది భారత్‌ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. 47.5% మంది తమ జీవితాలు ఎంతో మెరుగయ్యాయని చెప్పారు. 4.3% మంది తాము బాగానే ఉన్నప్పటికీ భారత్ మాత్రం ఇంకా పేదరికంలోనే ఉండిపోతోందని అసహనం వ్యక్తం చేశారు. 21.8% మంది తమ జీవితాలు ఏమీ బాగుపడలేదని, ప్రభుత్వం కూడా సమస్యల్లోనే ఉందని వెల్లడించారు. 11.1% ఓటర్లు ప్రధాని మోదీ పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక 11.8% మంది ఓటర్లు తమ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేయాలని చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో నిరుద్యోగం చాలా కీలకమైందని 31.9% మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఇక 23.1% మంది ఓటర్లు ద్రవ్యోల్బణం, ఆదాయం, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్టు చెప్పారు.

ఏప్రిల్ 1 నుంచి 9వ తేదీ వరకూ దాదాపు 2,600 మంది ఓటర్ల అభిప్రాయాలు సేకరించి ఈ ఫలితాలు విడుదల చేశారు. గతంలోనూ ఇలాంటి సర్వేలు జరగగా నరేంద్ర మోదీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. రాహుల్‌ గాంధీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మొదటి టర్మ్ కన్నా రెండో టర్మ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా పెరిగిపోయింది. అందుకే..కచ్చితంగా ఈ సారి హ్యాట్రిక్‌ కొడతామని బీజేపీ చాలా ధీమాగా చెబుతోంది. ఓటర్లను ఆకట్టుకునేలా మోదీ గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. 

Also Read: Voter Registration: ఓటు నమోదుకు లాస్ట్‌ ఛాన్స్‌, రేపటితో ముగియనున్న గడువు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget