అన్వేషించండి

7th Pay Commission News: కరోనా కాలంలో నిలిపివేసిన డీఏ బకాయిలపై కేంద్రం మౌనం - ఎదురు చూస్తున్న ఉద్యోగులు !

కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిలిపివేసిన డీఏను ప్రభుత్వం ఇటీవల ఇచ్చింది. అయితే బకాయిల గురించి మాత్రం ఇంత వరకూ స్పష్టత ఇవ్వలేదు.

 

7th Pay Commission News:  కోవిడ్ కారణంగా 2020 - 2021 జూన్ మధ్య పద్దెనిమిది  కాలానికి సంబంధించిన కాలని డీఏను కేంద్రం నిలిపి వేసింది. ఆ డీఏ బకాయిలు విడుదల కాలేదు. జూలై 2021 నుండి రెండు   డియర్‌నెస్ అలవెన్స్ పెంపు తర్వాత డీఏ రేటు 34%గా ఉంది. కరోనా కాలంలో నిలిపివేసిన డీఏలను కలిపారు కానీ పద్దెనిమిది నెలల పాటు ఇవ్వాల్సిన బకాయిలపై మాత్రం కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే ఎలాంటి బకాయిలు ఇచ్చే ఆలోచన లేదని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. 

అమ్మేది తోపుడు బండి మీద పాత బట్టలే కానీ ఏకే-47లతో సెక్యూరిటీ ! ఈ చిరు వ్యాపారి స్టోరీ అచ్చంగా సినిమానే

కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి, 2020 జూలై, 2021 జనవరి డీఏలను రీస్టోర్ చేయడంతో పాటు 2021 జూలై, 2022 జనవరి డీఏలను కూడా పెంచింది. అయితే 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు 18 నెలల డీఏ బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వీటి కోసం ఎదురు చూస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన డీఏ, డీఆర్ బకాయిల మొత్తం రూ.34,402 కోట్లు ఉన్నట్టు గతంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డీఏ, డీఆర్ బకాయిల్ని విడుదల చేస్తే 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 60 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరుగుతుంది.

తాత్కాలిక ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసే ప్రతిపాదన లేదు, తేల్చేసిన కేంద్రం

అయితే కరోనా కారణంగా  డీఏను ఫ్రీజ్‌చేయడం వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  18 నెలల బకాయిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, చర్చల ద్వారా పరిష్కారం చూపాలని కోరుతున్నాయి. 

ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు లేదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి DA చెల్లిస్తుంది. అయితే, బకాయి మొత్తాన్ని చెల్లించడానికి ప్రభుత్వం సుముఖంగా లేనప్పటికీ, దానిని చెల్లించాలని నిర్ణయించుకుంటే, కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి 11% పెంపుతో కలిపి 18 నెలల పాటు ఏకమొత్తం మొత్తం లభిస్తుంది.కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా జనవరి, జూలైలో డీఏ, డీఆర్ పెంచుతుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) డేటాను పరిగణలోకి తీసుకొని డీఏను నిర్ణయిస్తుంది. ప్రతీసారి 3 శాతం లేదా 4 శాతం డీఏ పెరుగుతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి.. Hero, TVS లేదా OLA లలో బెస్ట్ ఏది
Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి.. Hero, TVS లేదా OLA లలో బెస్ట్ ఏది
IPL 2026 Final: ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ హిస్టరీ రిపీట్ చేస్తుందా.. లేక గుజరాత్ టైటాన్స్ సరికొత్త సృష్టిస్తుందా?
ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ హిస్టరీ రిపీట్ చేస్తుందా.. లేక గుజరాత్ టైటాన్స్ సరికొత్త సృష్టిస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget