అన్వేషించండి

Rajya Sabha: 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. వర్షాకాలంలో తప్పు చేస్తే శీతాకాలంలో శిక్ష!

12 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ రాజ్యసభ నోటీసు ఇచ్చింది. గత సెషన్‌లో సభలో మర్యాదపూర్వకంగా నడుచుకోని ఎంపీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు రాజ్యసభ నోటీసులో తెలిపింది.

శీతాకాల సమావేశాలు మొదలైన తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది పార్లమెంటు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే మూజువాణీ ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపాయి ఉభయ సభలు. అయితే రాజ్యసభ 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసింది.

గత వర్షాకాల సమావేశాల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి సభా మర్యాదలు పాటించని ఎంపీలను ఈ శీతాకాల సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేస్తూ రాజ్యసభ సోటీసు ఇచ్చింది.

సస్పెండైన ఎంపీలు..

  1. ఎలమారమ్ కరీమ్ - సీపీఎమ్
  2. ఫులో దేవీ నేతమ్ - కాంగ్రెస్
  3. ఛాయా వర్మ - కాంగ్రెస్
  4. ఆప్ బోరా - కాంగ్రెస్
  5. రాజమణి పటేల్ - కాంగ్రెస్
  6. సయ్యద్ నాసిర్ హుస్సేన్ - కాంగ్రెస్
  7. అఖిలేశ్ ప్రసాద్ సింగ్ - కాంగ్రెస్
  8. బినోయ్ విశ్వం - సీపీఐ
  9. డోలా సేన్ - టీఎమ్‌సీ
  10. శాంతా ఛెత్రీ - టీఎమ్‌
  11. ప్రియాంక ఛతుర్వేదీ - శివసేన
  12. అనిల్ దేశాయ్ - శివసేన

" ఆగస్టు 11న జరిగిన సభలో ఈ ఎంపీలు మర్యాదను పాటించలేదు. ఛైర్మన్ స్థానాన్ని అవమానించారు. ఉద్దేశపూర్వకంగా భద్రతా సిబ్బందిపై దాడి చేశారు.                                                          "
-సస్పెన్షన్ నోటీసు

అన్యాయంగా..
 
తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది సహా మిగిలిన ఎంపీలు ఆరోపించారు.

" జిల్లా న్యాయస్థానం నుంచి సుప్రీం కోర్టు వరకు నిందితుడు తన అభిప్రాయాన్ని చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. వారి వాదనను వినిపించేందుకు న్యాయవాదిని కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ మా వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదు. గత సెషన్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే మేల్ మార్షల్స్ మహిళా ఎంపీలను ఎలా తోసేసారో తెలుస్తుంది. ఇవన్నీ చూడకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇదో అప్రజాస్వామిక వైఖరి.                                                     "
-ప్రియాంక ఛతుర్వేది, శివసేన ఎంపీ

Also Read: Omicron Variant: సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్.. 'ఒమ్రికాన్' అనుకొని హైఅలర్ట్!

Also Read: Farm Laws Repealed: సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. రైతుల హర్షం

Also Read: Bitcoin Currency India: 'బిట్‌కాయిన్‌ను గుర్తించే ఆలోచన లేదు'.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత

Also Read: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Also Read: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి

Also Read: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Thrilling Victory: తిలక్ వర్మ తడాఖా..సూపర్బ్ ఫిఫ్టీతో సత్తా చాటిన తెలుగు ప్లేయర్.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ.. 
తిలక్ వర్మ తడాఖా..సూపర్బ్ ఫిఫ్టీతో తెలుగు ప్లేయర్ సత్తా.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ
Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
Padma Awards: ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
Ind Vs Eng 2nd T20 Updates: సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్
సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna Padma Bhushan | నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ | ABP DesamRing Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP DesamKCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP DesamSS Rajamouli Post on Mahesh Babu | ఒక్క పోస్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Thrilling Victory: తిలక్ వర్మ తడాఖా..సూపర్బ్ ఫిఫ్టీతో సత్తా చాటిన తెలుగు ప్లేయర్.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ.. 
తిలక్ వర్మ తడాఖా..సూపర్బ్ ఫిఫ్టీతో తెలుగు ప్లేయర్ సత్తా.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ
Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
Padma Awards: ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
Ind Vs Eng 2nd T20 Updates: సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్
సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కేమీ తెలియదు - ఆయన పొలిటికల్ జోకర్ - డిప్యూటీ సీఎంను ఇంత మాట అనేశాడేంటి ?
పవన్ కల్యాణ్‌కేమీ తెలియదు - ఆయన పొలిటికల్ జోకర్ - డిప్యూటీ సీఎంను ఇంత మాట అనేశాడేంటి ?
Karimnagar News: మోదీ ఫొటో, పేరు లేకుంటే బియ్యం, ఇళ్లు ఎందుకివ్వాలి? కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
మోదీ ఫొటో, పేరు లేకుంటే బియ్యం, ఇళ్లు ఎందుకివ్వాలి? కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan on Amazon: ఏడాది తర్వాత గిఫ్ట్ కార్డుల ఎక్స్‌పైర్ - అమెజాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి
ఏడాది తర్వాత గిఫ్ట్ కార్డుల ఎక్స్‌పైర్ - అమెజాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి
Telangana News: ఫార్ములా ఈ-కారు రేసు కేసు విచారణలో కీలక మలుపు-మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధం
ఫార్ములా ఈ-కారు రేసు కేసు విచారణలో కీలక మలుపు-మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధం
Embed widget