అన్వేషించండి

Diabetes: మధుమేహం ఉన్నవాళ్లు వేసవిలో తినాల్సిన పండ్లు ఇవే

వాతావరణం మారిందంటే ఎక్కువ ఇబ్బంది పడేది దీర్ఘకాలికరోగాలతో బాధపడేవారే. డయాబెటిస్ కూడా దీర్ఘకాలిక వ్యాధే.

వేసవి తాపం మొదలైంది. గంట బయటికెళ్లొస్తేనే ఆ ఎండకి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికీ మరీ ఇబ్బందిగా ఉంటుంది.వీటిలో వంశపారంపర్యంగా చిన్న వయసులోనే వచ్చేది టైప్ 1 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ మాత్రం వారసత్వంగానే కాదు, చెడు జీవన విధానం వల్ల కూడా వస్తుంది. మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ముందుగా మూత్రపిండాలు చెడిపోయే అవకాశం ఉంది. ఆహారాన్ని కూడా సీజన్‌కు తగ్గట్టు తినాలి. పండ్ల విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి డయాబెటిక్ రోగుల్లో. వేసవిలో కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే. 

అరటి పండు
మధుమేహులు అరటిపండ్లు తినాలంటే భయపడుతుంటారు. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. రోజుకో పండు తినవచ్చు. దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరగిపోవు. కాకపోతే బాగా పండిన పండును తింటే కాస్త సమస్య రావచ్చు. ఎందుకంటే వాటిలోనే చక్కెర అధికంగా ఉంటుంది. బాగా పండిన రెండు అరటిపండ్లు తింటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కానీ పలకబారినవి తింటే పెద్దగా సమస్య రాదు. అరటిపండులో ఉండే పోషకాలు కూడా షుగర్ పేషెంట్లకు అవసరమే. కాబట్టి రోజుకొకటి తినవచ్చు. 

ద్రాక్షలు
తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష రెండూ ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం ఓ పది ద్రాక్ష పండ్లు తింటే చాలా మంచిది. షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికమే. 

దానిమ్మ 
దానిమ్మ పండ్లు పిల్లలు, పెద్దలు అందరికీ చాలా అవసరమైనవి. రక్త హీనత సమస్య దరి చేరకుండా కాపాడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో చేరే ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి ఇవి కాపాడతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలు చేసే పండు దానిమ్మ. రోజుకో దానిమ్మ పండు తింటే ఎంతో ఆరోగ్యం. 

స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలు దిగుమతి చేసుకుని అమ్ముతారు కాబట్టి అన్ని కాలాల్లోనూ సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. విటమిన్ సి పుష్కలంగా లభించే పండ్లు ఇవి. రోగనిరోధక శక్తి కోసం వీటిని తినడం చాలా అవసరం. రోజుకు అయిదు పండ్ల వరకు తినవచ్చు. ఇవి తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి కచ్చితంగా మధుమేహులు వీటిని తినాలి.  

నారింజ
మధుమేహ రోగులకు నారింజ పండ్లు స్నేహితులనే చెప్పుకోవాలి. ఎన్ని తిన్నా ఆరోగ్యమే. అంతేకాదు షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో విటమిన్ సి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే సెలీనియం డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది. నారింజను రోజుకు రెండు తింటే చాలా మంచిది. 

Also read: ఇలా మామిడికాయ పొడి చేసుకుంటే, చింతపండు అవసరం ఉండదు, మధుమేహులకు ఎంతో మేలు

Also read: వేసవిలో చద్దనాన్ని మించిన ఔషధం లేదు తెలుసా? తింటే ఎన్నో లాభాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget