By: ABP Desam | Updated at : 16 Jan 2022 05:21 PM (IST)
Edited By: Murali Krishna
వ్యాక్సినేషన్ ఘనతకు గుర్తుగా పోస్టల్ స్టాంప్ విడుదల
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఓ పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. భారత్ సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని విడుదల చేసినట్లు తెలిపారు.
ప్రపంచంలోనే భారత్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అతిపెద్దదని ఈ సందర్భంగా మాండవీయ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ముందుచూపు వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Koo AppUnion Health Minister #MansukhMandaviya released a commemorative postal stamp on #India’s achievement in developing the indigenous Covid vaccine as the nation marked the first anniversary of its #CovidVaccine drive which began on Jan 16 last year. @mohfw_india @Sandeep_Bamzai - IANS (@IANS) 16 Jan 2022
ప్రముఖుల ప్రశంసలు..
భారత్ చేరుకున్న మైలురాయిపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రశంసలు కురిపించారు. కరోనా మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్లు శక్తిని అందించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై ఆదివారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా టీకా పంపిణీ కోసం కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దేశవ్యాప్తంగా మొత్తం 156 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 2.71 లక్షల మందికి కరోనా.. 8 వేలకు చేరువలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: 1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు
Sweat in Sleep: నిద్రలో చెమట పట్టడం ఆ వ్యాధులకు సంకేతం? డాక్టర్ను సంప్రదించాల్సిందే!
Dinner Time: రాత్రిభోజనం రోజుకో టైమ్కి చేస్తున్నారా? అయితే ఆ సమస్య వచ్చే ముప్పు అధికం
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
Fat Removal Surgery: కొవ్వును కరిగించే లైపోసక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తారు? అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?
Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి