By: ABP Desam | Updated at : 16 Jan 2022 01:44 PM (IST)
Edited By: Murali Krishna
భారత్ మైలురాయి
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని చేరింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలై నేటితో ఏడాది పూర్తయింది. ఏడాది కాలంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 156 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అర్హులైన లూబ్ధిదారులకు 43,19,278 ప్రికాషనరీ డోసులను అందాయి.
భారత్ ప్రయాణం ..
మైలురాయికి గుర్తుగా..
వ్యాక్సినేషన్కు ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్రం ఓ పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!
US Monkeypox Cases : అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు - వేగంగా విస్తరిస్తోందని అగ్రరాజ్యం ఆందోళన
Sunscreen Benefits: సన్ స్క్రీన్తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!
Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!