అన్వేషించండి

1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రయాణాన్ని ఓ సారి చూద్దాం.

కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయిని చేరింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలై నేటితో ఏడాది పూర్తయింది. ఏడాది కాలంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 156 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. 

1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అర్హులైన లూబ్ధిదారులకు 43,19,278 ప్రికాషనరీ డోసులను అందాయి.

1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి

భారత్ ప్రయాణం ..

    1. 2021 జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. ముందుగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించారు.
    2. 2021, మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి టీకాలు ఇచ్చారు.
    3. 2021, ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు అందించడం మొదలుపెట్టారు.
    4. 2021, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకునే అవకాశం కల్పించింది కేంద్ర ఆరోగ్య శాఖ.
    5. 2021 సెప్టెంబర్ 17న ఒక్కరోజులో అత్యధికంగా 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించి భారత్ రికార్డ్ సృష్టించింది.
    6. 2022 జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోసులను భారత్ అందిస్తోంది.
    7. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,56,76,15,454 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 906844414 తొలి డోసులు కాగా, 655195703 రెండో డోసులు, 4269993 ప్రికాషనరీ డోసులు ఉన్నాయి.

1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి

మైలురాయికి గుర్తుగా..

వ్యాక్సినేషన్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్రం ఓ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Balochistan War: పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
BJP MLA Balmukund: ఈయన రాజస్తాన్ రాజాసింగ్ - మసీదులోకి చొరబడి జై శ్రీరామ్ నినాదాలు - కేసు నమోదు
ఈయన రాజస్తాన్ రాజాసింగ్ - మసీదులోకి చొరబడి జై శ్రీరామ్ నినాదాలు - కేసు నమోదు
Pahalgam Terror Attack: బోర్డర్‌లో ఉద్రిక్తత- మీడియాకు కేంద్రం కీలక సూచనలు
బోర్డర్‌లో ఉద్రిక్తత- మీడియాకు కేంద్రం కీలక సూచనలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Thala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSKKavya Maraan Expression vs CSK IPL 2025 | హావభావాలతో మ్యాచ్ టెన్షన్ మొత్తం చూపించిన కావ్యామారన్CSK Failures in IPL 2025 | MS Dhoni కెప్టెన్ అయినా రాతను మార్చుకోలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Balochistan War: పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
BJP MLA Balmukund: ఈయన రాజస్తాన్ రాజాసింగ్ - మసీదులోకి చొరబడి జై శ్రీరామ్ నినాదాలు - కేసు నమోదు
ఈయన రాజస్తాన్ రాజాసింగ్ - మసీదులోకి చొరబడి జై శ్రీరామ్ నినాదాలు - కేసు నమోదు
Pahalgam Terror Attack: బోర్డర్‌లో ఉద్రిక్తత- మీడియాకు కేంద్రం కీలక సూచనలు
బోర్డర్‌లో ఉద్రిక్తత- మీడియాకు కేంద్రం కీలక సూచనలు
RSS Chief Mohan Bhagwat: బలవంతుడు అవసరమైనప్పుడు బలం చూపించాలి; పహల్గాం ఉగ్రవాద దాడిపై మోహన్ భగవత్ కీలక ప్రకటన
బలవంతుడు అవసరమైనప్పుడు బలం చూపించాలి; పహల్గాం ఉగ్రవాద దాడిపై మోహన్ భగవత్ కీలక ప్రకటన
AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
లిక్కర్ స్కాం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
Inspiring Young Man: గొర్రెల కాపరి ఐపీఎస్ అవుతున్నాడు - ఈ కుర్రాడి సక్సెస్ స్టోరీ కిక్ ఇస్తుంది !
గొర్రెల కాపరి ఐపీఎస్ అవుతున్నాడు - ఈ కుర్రాడి సక్సెస్ స్టోరీ కిక్ ఇస్తుంది !
Youtuber Died: పాతికేళ్లు నిండకుండానే ఇన్‌ఫ్లూయన్సర్ మిషా అగర్వాల్ కన్ను మూత - కారణమేంటో వెల్లడించని కుటుంబసభ్యులు
పాతికేళ్లు నిండకుండానే ఇన్‌ఫ్లూయన్సర్ మిషా అగర్వాల్ కన్ను మూత - కారణమేంటో వెల్లడించని కుటుంబసభ్యులు
Embed widget