By: ABP Desam | Updated at : 16 Feb 2022 01:17 PM (IST)
Edited By: Murali Krishna
దేశంలో కరోనా కేసుల వివరాలు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 30,615 కరోనా కేసులు నమోదయ్యాయి. 514 మంది మృతి చెందారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం కరోనా కేసులు 11 శాతం పెరిగాయి. 82,988 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్రలో కొత్తగా 2,831 కరోనా కేసులు నమోదయ్యాయి. 35 మంది మృతి చెందారు. ఇందులో 351 ఒమిక్రాన్ కేసులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 78,47,746కు చేరింది. మరణాల సంఖ్య 1,43,451కి పెరిగింది.
దిల్లీలో కొత్తగా 756 కరోనా కేసులు నమోదుకాగా ఐదుగురు మృతి చెందారు. పాజిటివిటీ రేటు 1.52గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 18,52,662కు పెరిగింది. మరణాల సంఖ్య 26,081కి చేరింది.
Also Read: Ravidas Jayanti 2022: పంజాబ్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ చెక్క భజన!
Heart Health: గుండెకు మేలు చేసే నూనె ఇదే - ఏయే వంటలకు ఏయే నూనెలు మంచివో తెలుసా?
Ayurvedic Diet: ఆయుష్షు కావాలా? ఆయుర్వేదం చెప్పిన ‘70-30’ ఫార్ములా ఫాలో అయిపోండి
Alcohol Allergy: ఆల్కహాల్ అలెర్జీ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ
భుజం నొప్పితో నిద్రపోయిన మహిళ, అలా నిద్రలోనే మరణించింది - కారణం వివరించిన వైద్యులు
Corn Flakes: షాకింగ్, కార్న్ ఫ్లాక్స్ తినడం మానేయమని చెబుతున్న హార్వర్డ్ పరిశోధన
ఆదాల ఆట మొదలైందా- కోటంరెడ్డి ఇక ఒంటరేనా?
Mancherial Crime: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య కలకలం!
Waltair Veerayya OTT Release: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Turkey Earthquake:టర్కీలో 145సార్లకుపైగా భూప్రకంపనలు - వారాల పాటు కొనసాగే అవకాశం!