అన్వేషించండి

Covid Vaccine for Children: గుడ్‌న్యూస్.. 12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!

పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి చివరి నాటికి లేదా మార్చి మొదటి వారంలో 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందిస్తామని పేర్కొంది.

కరోనా వ్యాక్సినేషన్‌లో మరో కీలక మైలురాయిని అందుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా అందించే కార్యక్రమం త్వరలోనే చేపట్టనున్నట్లు NTAGI ఛైర్మన్ డా. ఎన్‌కే అరోరా తెలిపారు. ఫిబ్రవరి చివరి నుంచి ఈ వ్యాక్సినేషన్ మొదలయ్యే అవకాశం ఉందన్నారు.

జనవరి 3 నుంచి దేశంలో 15-18 ఏళ్లు ఉన్న వారికి కొవిడ్ 19 వ్యాక్సినేషన్ మొదలైంది. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ వీరికి అందిస్తున్నారు. ఇప్పటివరకు 3.31 కోట్ల మంది పిల్లలకు టీకాలు అందినట్లు అరోరా వెల్లడించారు.

" పిల్లల కొవిడ్ టీకా డ్రైవ్ పరిధిని విస్తరిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారం నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు టీకాల పంపిణీని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 నుంచి 17 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. జనవరి 3 నుంచి (15-17 ఏళ్ల) వారికి వ్యాక్సినేషన్ మొదలుకాగా, జనవరి చివరి వారం నాటికి మొత్తం 7.4 కోట్ల మందికి టీకాలు అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఇప్పటికే 45 శాతం లక్ష్యం పూర్తయి, 3.31 మంది పిల్లలు టీకాలు పొందారు. ఈ ఏజ్ గ్రూప్ టార్గెట్ పూర్తయిన వెంటనే 12 నుంచి 14 ఏళ్ల వారికీ టీకాలు అందించే పని మొదలవుతుంది.                                                    "
- ఎన్‌కే అరోరా, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) చీఫ్ డాక్టర్

కొవాగ్జిన్.. 

దేశంలో పిల్లలందరికీ భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకానే అందిస్తున్నామని అరోరా అన్నారు. 15-17 ఏళ్ల వారికి ఫిబ్రవరి తొలి వారం నుంచే రెండో డోసు పంపిణీ కూడా మొదలువుతుందన్నారు. అది పూర్తయిన వెంటనే ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారం నుంచి 12-14 ఏజ్ గ్రూప్ వారికి టీకాలు అందించేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి క్రమంలో స్కూళ్లు మూతపడటం, ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపైనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 12-14 ఏళ్ల పిల్లకు టీకాల పంపిణీ ముఖ్యమని డాక్టర్ అరోరా అభిప్రాయపడ్డారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Emergency Phone Numbers: భారత్‌లో ఎమర్జెన్సీ నెంబర్లు - ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి !
భారత్‌లో ఎమర్జెన్సీ నెంబర్లు - ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి !
Director Sujeeth Story: రైలు పట్టాల మీద షూట్ చేస్తూ.. ప్రాణాలమీదకు  తెచ్చుకున్నాడు… షారూఖ్‌ఖాన్  వచ్చి 11 హగ్గులిచ్చాడు-  The Real OG Sujeeth స్టోరీ ఇది..!
రైలు పట్టాల మీద షూట్ చేస్తూ.. ప్రాణాలమీదకు  తెచ్చుకున్నాడు… షారూఖ్‌ఖాన్  వచ్చి 11 హగ్గులిచ్చాడు-  The Real OG Sujeeth స్టోరీ ఇది..!
Smita Sabharwal: హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ - జస్టిస్ ఘోష్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ - జస్టిస్ ఘోష్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
Nara Lokesh:విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లోకేష్‌ కీలక ప్రకటన - మహిళలను కించపరిచారనే విమర్శలపై బొత్సకు కౌంటర్
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లోకేష్‌ కీలక ప్రకటన - మహిళలను కించపరిచారనే విమర్శలపై బొత్సకు కౌంటర్
Advertisement

వీడియోలు

Sports Tales | గ్యాంగ్‌స్టర్స్‌ని జెంటిల్‌మెన్‌గా మార్చిన క్రికెట్ | ABP Desam
రికార్డుల రారాజు.. బ్యాటంబాంబ్ అభిషేక్
ఇంకో పాక్ ప్లేయర్ ఓవరాక్షన్.. వీళ్ల బుద్ధి మారదురా బాబూ..!
పీసీబీకి అంపైర్ ఫోబియో.. మరో రిఫరీపై ఐసీసీకి కంప్లైంట్
పాకిస్తాన్ ఫ్యూచర్ తేలేది నేడే.. ఓడితే ఇంటికే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Emergency Phone Numbers: భారత్‌లో ఎమర్జెన్సీ నెంబర్లు - ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి !
భారత్‌లో ఎమర్జెన్సీ నెంబర్లు - ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి !
Director Sujeeth Story: రైలు పట్టాల మీద షూట్ చేస్తూ.. ప్రాణాలమీదకు  తెచ్చుకున్నాడు… షారూఖ్‌ఖాన్  వచ్చి 11 హగ్గులిచ్చాడు-  The Real OG Sujeeth స్టోరీ ఇది..!
రైలు పట్టాల మీద షూట్ చేస్తూ.. ప్రాణాలమీదకు  తెచ్చుకున్నాడు… షారూఖ్‌ఖాన్  వచ్చి 11 హగ్గులిచ్చాడు-  The Real OG Sujeeth స్టోరీ ఇది..!
Smita Sabharwal: హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ - జస్టిస్ ఘోష్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ - జస్టిస్ ఘోష్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
Nara Lokesh:విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లోకేష్‌ కీలక ప్రకటన - మహిళలను కించపరిచారనే విమర్శలపై బొత్సకు కౌంటర్
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లోకేష్‌ కీలక ప్రకటన - మహిళలను కించపరిచారనే విమర్శలపై బొత్సకు కౌంటర్
Tirumala: తిరుమల దేశంలో తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ - తీరనున్న భక్తుల దర్శన కష్టాలు
తిరుమల దేశంలో తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ - తీరనున్న భక్తుల దర్శన కష్టాలు
Viral Crime: శుభలగ్నం సినిమా గుర్తుందా.. దానికి సీక్వెల్ ఈ న్యూస్ ..నిజంగా జరిగింది!
శుభలగ్నం సినిమా గుర్తుందా.. దానికి సీక్వెల్ ఈ న్యూస్ ..నిజంగా జరిగింది!
Swadesh: మోదీ పిలుపునకు స్పందించిన కేంద్ర మంత్రి వైష్ణవ్ - తాను జోహోకు మారుతున్నట్లు ప్రకటన - ఇదేమిటో తెలుసా ?
మోదీ పిలుపునకు స్పందించిన కేంద్ర మంత్రి వైష్ణవ్ - తాను జోహోకు మారుతున్నట్లు ప్రకటన - ఇదేమిటో తెలుసా ?
Konaseema Politics: తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
Embed widget