By: ABP Desam | Updated at : 17 Jan 2022 12:26 PM (IST)
Edited By: Murali Krishna
పిల్లలకు కరోనా వ్యాక్సిన్
కరోనా వ్యాక్సినేషన్లో మరో కీలక మైలురాయిని అందుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా అందించే కార్యక్రమం త్వరలోనే చేపట్టనున్నట్లు NTAGI ఛైర్మన్ డా. ఎన్కే అరోరా తెలిపారు. ఫిబ్రవరి చివరి నుంచి ఈ వ్యాక్సినేషన్ మొదలయ్యే అవకాశం ఉందన్నారు.
జనవరి 3 నుంచి దేశంలో 15-18 ఏళ్లు ఉన్న వారికి కొవిడ్ 19 వ్యాక్సినేషన్ మొదలైంది. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ వీరికి అందిస్తున్నారు. ఇప్పటివరకు 3.31 కోట్ల మంది పిల్లలకు టీకాలు అందినట్లు అరోరా వెల్లడించారు.
కొవాగ్జిన్..
దేశంలో పిల్లలందరికీ భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకానే అందిస్తున్నామని అరోరా అన్నారు. 15-17 ఏళ్ల వారికి ఫిబ్రవరి తొలి వారం నుంచే రెండో డోసు పంపిణీ కూడా మొదలువుతుందన్నారు. అది పూర్తయిన వెంటనే ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారం నుంచి 12-14 ఏజ్ గ్రూప్ వారికి టీకాలు అందించేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి క్రమంలో స్కూళ్లు మూతపడటం, ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపైనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 12-14 ఏళ్ల పిల్లకు టీకాల పంపిణీ ముఖ్యమని డాక్టర్ అరోరా అభిప్రాయపడ్డారు.
Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు
Iron Kadhai: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే నిజంగా ఆ సమస్యలు రావా? ఇందులో నిజమెంతా, ప్రయోజనాలేమిటీ?
Fish Oil Vs Fish: ఫిష్ ఆయిల్ మంచిదా? లేదా నేరుగా చేపలు తినేయడమే బెటరా? వీటిలో ఏది బెస్ట్?
Heart Attack: ఈ రక్తపరీక్షతో గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు
Dark Chocolates: షాకింగ్, ఈ చాక్లెట్లో భారీ లోహాలు - అవి తింటే ప్రమాదకరమా?
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!
Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు
Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?
/body>