అన్వేషించండి

Trinayani July 7th: ‘త్రినయని’ సీరియల్: మరింత వయసు తగ్గించుకున్న తిలోత్తమా, సంతకంతో షాక్ ఇచ్చిన గాయత్రి పాప?

తిలోత్తమా మరింత వయసు తగ్గించుకొని వయసులో ఉన్న దాన్ని లాగా ప్రవర్తించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Trinayani july 7th: తిలోత్తమా పావనమూర్తి వాళ్లతో ఇప్పుడు సెక్రటేరియట్ గా ఉన్న నేను రేపు ఛైర్మన్ అవుతాను అంటుంది. గాయత్రి ఉన్నప్పుడు నువ్వెలా చైర్మన్ అవుతావు అని వాళ్ళు అడగడంతో తను ఉండదు కదా అని తను చేసే ప్లాన్ గురించి చెప్పటంతో.. పక్కనే ఉన్న వల్లభ తనను ఆపి వల్లభ అక్కడి నుంచి పంపిస్తాడు. ఇక నువ్వు చేసే ప్లాన్ గురించి వాళ్లకు చెప్పొద్దు అని వల్లభ తిలోత్తమాకు అర్థమయ్యేలా చెబుతాడు.

మరోవైపు నయని విశాల్ తో కాసేపు సరదాగా మాట్లాడుతుంది. ఆ తర్వాత విశాల్ ఇంట్లో జరుగుతున్న వరుస సంఘటనల గురించి తనతో చర్చ చేస్తూ ఉంటాడు. సుమన మొగ గొంతు తో మాట్లాడిందని, అమ్మ కొన్ని సంవత్సరాలు వెనక్కి పోయిందని, కసిని చంపింది మన ఇంట్లోనే ఒకరున్నారు అనటంతో వెంటనే నయని వాటి గురించి ఆలోచించొద్దని అంటుంది.

సుమన డెలివరీ అయ్యేవరికి చూడాలి అని.. ఇక అత్తయ్యను సమయం చూసి విశాలాక్షి తల తో ఢీ కొట్టించాలి అని అంటుంది. ఇక కసి గురించి మాత్రం పోలీసులే చూసుకుంటారు అని అంటుంది. విశాల్ మాత్రం కసిని చంపింది సుమన అని అనడంతో నయని నవ్వుతూ తను కాదు అని పోలీసులే సమాధానం చెబుతారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది.

ఆ తర్వాత పై నుండి వల్లభ ఆవేశంగా వచ్చి ఏవేవో మాట్లాడేస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్లకి అర్థం కాకపోయేసరికి ఏం జరిగింది అని అంటారు. నేను చెప్పడం కాదు మీరే చూడండి అని తిలోత్తమా వైపు చూడటంతో తను లంగా వోని కట్టుకొని వయసులో ఉన్న దానిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక హాసిని తనతో ఫ్రెండ్షిప్ చేసి సరదాగా పగ తీర్చుకుంటూ ఉంటుంది.

ఇక అప్పుడే నాగులవరం లో నాగమణి గుడి నుండి పోస్ట్ రావటంతో.. అందరూ షాక్ అవుతారు. ఇక సంతకం పెట్టి పోస్ట్ తీసుకొని తిరిగి పెన్ను ఇస్తుండగా ఆ పెన్ను గాయత్రి దగ్గర పడుతుంది. గాయత్రి ఆ పెన్నుతో ఆడటంతో ఆ పోస్ట్ మాన్ సరేలే అని అక్కడనుండి వెళ్తాడు. ఇక నయని ఉత్తరం తీసి చూడగా అందులో అమ్మవారిని ఎత్తుకొని ఊరేగింపు జరిగే రోజుల్లో.. అమ్మ ఇచ్చిన కాసులకు ఆశపడ్డారని.. మట్టి గుట్టలను చదును చేశారు. అప్పుడు మాయమైన వారే చీకటిలో జీవం పోసుకుంటున్నారు అని రాసి ఉంటుంది.

దాంతో ఇంట్లో వాళ్ళందరూ ఆ మాటలు గురువు కూడా అన్నాడని గుర్తుకు తెచ్చుకుంటారు. ఇక ఆ లెటర్ తన చదువుతాను అని డమ్మక అడగటంతో ఆ లెటర్ కింద పడి గాయత్రి చేతిలో పడుతుంది. ఒక గాయత్రి కొన్ని పిచ్చి గీతాలు గీయగా.. ఆ పేపర్ నయని తీసుకోవడానికి వెళ్తుండగా.. అది తిలోత్తమా కళ్ళు దగ్గరకి రావడంతో తిలోత్తమా అందులో గాయత్రి దేవి పేరు చూడగా కళ్ళు తిరుగుతాయి.

వెంటనే ఆ లెటర్ సుమన చూడటంతో గాయత్రీ గీసిన పిచ్చి గీతాలు సంతకం లాగా ఉన్నాయని అనటంతో.. వెంటనే నయని చూడాలనుకోగా.. హాసిని ఆ లెటర్ లాక్కుంటుంది. ఇక అందులో ఏమీ లేవు పిచ్చి గీతాలు అనడంతో వెంటనే విశాల్ అమ్మని తీసుకెళ్లి బీపీ టాబ్లెట్ వేయించమని నయనితో చెబుతాడు. ఇక అందరూ వెళ్లాక హాసిని ఉత్తరాన్ని విశాల్ కు చూపిస్తుంది.

ఆ తర్వాత పావనమూర్తి డమ్మక్కతో తన జాతకం చెప్పామని అంటుండగా.. అదే సమయంలో తన గదిలో సుమన మణి గురించి వెతుకుతూ ఉంటుంది. ఇక డమ్మక్క దగ్గరికి వచ్చి అదేదో కానీ మణి ఎక్కడ ఉందో చెప్పమని అంటుంది. నీ దగ్గరనే ఉంది అని డమ్మక్క సుమన దగ్గర ఉన్న పాము విగ్రహం తీసి నీటి గ్లాసులో పెడుతుంది.

ఇక ఆ విగ్రహం నీరు మొత్తం తాగటంతో పావన మూర్తి, సుమన షాక్ అవుతారు. ఇక ఆ నీరు ఎక్కడికి పోయాయి అనటంతో సుమన నోట్లో ఉందని చెబుతుంది డమ్మక్క. వెంటనే సుమన నోట్లో ఉన్న నీరు కింద పారేస్తుంది. మ్యాజికులు సరే ఆ పెట్టె ఎక్కడ ఉంది అని అడుగుతుంది సుమన. నువ్వు పారేసిన నీరే చెబుతుంది అనటంతో.. ఆ నీరు జారీ ఒక కబోర్డు దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడి వెళ్లి చూడటంలో పెట్టే ఉంటుంది. కానీ అందులో మణి ఉండదు. అదే విషయం నయని అక్కడికి వచ్చి చెబుతుంది.

Also Read: Madhuranagarilo July 6th: ‘మధురానగరిలో’ సీరియల్: నెల్సన్ పై పగ తీర్చుకున్న గన్నవరం, శ్యామ్, రాధల మధ్య ఏం జరుగుతుందోనని టెన్షన్లో సంయుక్త?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget